News

Home Page Sliderhome page sliderNational

మీడియాతో మాట్లాడొద్దు..

భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రిటైర్డ్ అధికారులకు ఆర్మీ కీలక సూచన చేసింది. భారత్ బలాబలాలపై టీవీ చానళ్ల కు ఇంటర్వ్యూలు

Read More
Home Page Sliderindia-pak warNationalNewsPoliticsTrending Today

గుజరాత్ రాష్ట్రంలో వాటిపై నిషేధం..

గుజరాత్ రాష్ట్రంలో పాక్ బోర్డర్ ప్రదేశాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే భుజ్ వంటి ప్రదేశాలలో పాక్ నుండి ఎటాక్ జరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Read More
Home Page Sliderhome page sliderInternational

ఇండియా, ఇరాన్ మధ్య కీలక చర్చలు

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం దాదాపుగా మొదలైన వేళ ఇరాన్, ఇండి యా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి రెండు దేశాల అధికారులు సమావేశం కొనసాగుతున్నది.

Read More
Home Page Sliderindia-pak warNationalNews AlertPoliticsTrending Today

మీడియాకు కేంద్రం హెచ్చరిక..

సోషల్ మీడియా ఛానెళ్లకు కేంద్ర రక్షణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ రక్షణ కార్య కలాపాలకు సంబంధించిన లైవ్ కవరేజీలకు అనుమతి లేదని, మీడియా

Read More
home page sliderHome Page SliderTelangana

నకిలీ ఆర్మీఅధికారులతో జాగ్రత్త..

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు సరిహద్దులో కొత్త స్ట్రాటజీని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా ఇవాళ టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Read More
BusinessHome Page SliderInternationalNews Alert

సింధూ జలాలపై స్పందించిన ప్రపంచబ్యాంక్

భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో ముఖ్యమైనది సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం. అయితే

Read More
Home Page Sliderhome page sliderNational

ఐపీఎల్ 2025 వాయిదా..

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2025ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు

Read More
Andhra PradeshHome Page Sliderhome page slider

పాక్‌ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి

పాక్‌ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. రేపు కల్లితండాకు వీర మురళీ

Read More
crimeHome Page SliderTelanganatelangana,Trending Todayviral

ఆర్మీకి విరాళాలివ్వండి..కొత్తమోసం..

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి పాల్పడుతున్నారు. తాము ఆర్మీ అధికారులమని, ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు ఆర్థిక సహాయం

Read More
Breaking NewsHome Page SliderNews AlertSports

IPL అభిమానులకు షాక్..

భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌పై బీసీసీఐ నిరవధిక వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అభిమానులకు షాక్ తగిలింది. ఇప్పటికే లీగ్ దశను దాటి ప్లేఆఫ్స్‌కు

Read More