Breaking News

Get latest World Breaking news, Top Stories, Global Affairs

Andhra PradeshBreaking NewsPolitics

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో సరికొత్త రికార్డు

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో అసాధారణ వేగం ప్రదర్శిస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఫైళ్ల పరిష్కారానికి గంటల తరబడి సమయం పట్టేది,

Read More
Breaking NewsHome Page SliderInternational

కేన్స్‌ ఫెస్టివల్‌లో పోచంపల్లి సొగసు

తెలంగాణ చేనేత కళా వైభవం అంతర్జాతీయ వేదికపై మెరిసేందుకు సిద్ధమైంది. మిస్‌ ఇండియా స్టార్‌ యూనివర్స్‌-2018 రష్మీ ఠాగూర్‌ను రాష్ట్ర చేనేత ఉత్పత్తుల బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆయన, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు రహదారి-రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్ పార్కులు, వ్యవసాయ నీటి ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderindia-pak warInternational

భారత్ ను కవ్విస్తోన్న పాక్ మంత్రి

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ కవ్వింపు చర్యలకు దిగారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఎలాంటి సైనిక దాడి జరిగినా

Read More
Breaking NewsTelanganaTGRTC

చర్చలు సఫలం.. రోడ్డెక్కనున్న బస్సులు

ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం సచివాలయంలో జేఏసీ నేతలతో సుదీర్ఘంగా భేటీ

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ భేటీ

ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. 10 జన్‍పథ్‍ నివాసంలో జరిగిన

Read More
Breaking NewsNewsTelangana

ప్రజల వద్దకే ప్రభుత్వం

పాలేరు నియోజకవర్గంలో సరికొత్త ప్రజా పాలన శకానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. “ప్రభుత్వం అంటే ప్రజల కోసం.. ప్రజల వద్దకే పాలన” అనే ఇందిరమ్మ

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

టార్గెట్లు కాదు.. పౌరుల భద్రతే ముఖ్యం

సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడంలో బ్యాంకులు వ్యాపార లక్ష్యాల కంటే పౌర భద్రతకే పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. 45

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNational

కేజ్రీవాల్ పైఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. కోర్టు విచారణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్

Read More
Breaking NewsBusinessHome Page SliderNationalNews Alert

వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్    

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త అప్‌డేట్‌తో వచ్చింది. ఇన్-యాప్ మొబైల్ రీఛార్జ్ ఫీచర్‌ను గురువారం అధికారికంగా లాంచ్ చేసింది. ఇకపై ప్రీపెయిడ్

Read More