రెండేళ్లలో ఏం మేలు చేశారు?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా? అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Read MoreGet latest World Breaking news, Top Stories, Global Affairs
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా? అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Read Moreపాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి కలకలంగా మారింది. అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందంటూ వెలువడుతున్న
Read Moreరాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు. పార్టీ భావజాలాన్ని నమ్మి, కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని పనిచేస్తున్న వారందరూ తమ పార్టీ వారేనని
Read Moreవికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఒక కూతురు తన ప్రేమ కోసం కన్నతల్లిదండ్రులను అత్యంత దారుణంగా హతమార్చింది. నిందితురాలు సురేఖ సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్
Read Moreహైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో చైనా మాంజా ఒక పసి ప్రాణాన్ని బలిగొంది. వివేకానంద నగర్ కాలనీలో తండ్రితో కలిసి బైక్ వెళ్తున్న ఒక చిన్నారి మెడకు గాలిలో
Read Moreకేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ, లౌకికవాదానికి తూట్లు పొడిచేలా కుట్రలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గాంధీభవన్లో సోమవారం నిర్వహించిన
Read Moreతెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, మరో మూడు
Read Moreఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని నాందేడ్లో ఆదివారం పర్యటించి ఆధ్యాత్మిక సందడి చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి ఆయన ప్రసిద్ధ ‘తఖ్త్
Read Moreఅగ్రరాజ్యం అమెరికాపై మంచు ప్రళయం ఆ దేశాన్ని వణికిస్తోంది. టెక్సాస్ నుంచి బోస్టన్ వరకు రెండు వేల మైళ్ల మేర విస్తరించిన భారీ మంచు తుఫాను తూర్పు,
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన
Read More