రాష్ట్రంలోని ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు
అమరావతి: మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే,
Read MoreAndhra Pradesh political breaking news and latest updates. You can see all breaking political news, AP political gossips and Tdp, Ysrcp, Jenasena and more importantly latest news on the upcoming elections.
అమరావతి: మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే,
Read Moreఅమరావతి: ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) విధానంలో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై
Read Moreపశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. సుంకరపద్దయ్యగారి వీధి, మన్నా చర్చ్ ఎదురుగా జరిగిన ఘటనలో కుమారుడు తన తల్లి, తమ్ముడిని కత్తితో పొడిచి చంపాడు.
Read Moreవిశాఖపట్నం: ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న పెట్టుబడుల సదస్సును (Investment Summit) ఘనవిజయవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సహచర మంత్రులను
Read Moreటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై వైఎస్ఆర్సీపీ మరోసారి వ్యంగ్య బాణాలు సంధించింది. నాలుగు గంటల్లో నాలుగు వేల మంది ప్రజల అర్జీలు విన్నామనే లోకేశ్
Read Moreఅమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సోమవారం
Read Moreకాకినాడ : కాశీ బుగ్గ తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు మరోసారి ఎక్కడా జరగకుండా చూసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
Read Moreకాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోర విషాదం జరిగింది. ఇక్కడ వేంకటేశ్వర దేవాలయంలో కార్తీక శనివారం ఏకాదశి కారణంగా భక్తులు పోటెత్తారు. దీనితో దర్శనానికి పోటీపడి తొక్కిసలాట
Read Moreహైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ఆమోదించకపోవడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో
Read Moreరాష్ట్రవ్యాప్తంగా 33 పత్తికొనుగోలు కేంద్రాలను రేపటినుంచి ప్రారంభించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల ద్వారా వెంటనే పత్తి సేకరణ చేపట్టాలని సూచించారు. 2025–26 సంవత్సరానికి
Read More