తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం
మొంథా తుఫాన్ దృష్ట్యా అందరూ సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పిలుపునిచ్చారు. “రాత్రికి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య తుఫాను
Read MoreAndhra Pradesh political breaking news and latest updates. You can see all breaking political news, AP political gossips and Tdp, Ysrcp, Jenasena and more importantly latest news on the upcoming elections.
మొంథా తుఫాన్ దృష్ట్యా అందరూ సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పిలుపునిచ్చారు. “రాత్రికి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య తుఫాను
Read Moreనిడదవోలు: మొంథా తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
Read Moreవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రమాణాల రాజకీయం మళ్లీ చర్చనీయాంశమైంది. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గగుడిలో సత్యప్రమాణం
Read Moreహైదరాబాద్: పత్తి అమ్మకాల సమయంలో రైతులు నాణ్యత మరియు తేమ శాతం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తిలో తేమ శాతం
Read Moreపిడుగురాళ్ల: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించకుండా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్థానిక నేత కాసు మహేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర
Read Moreఅమరావతి: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా ఏర్పాటుకు త్వరలోనే రూపురేఖలు స్పష్టమవనున్నాయి. ఎన్నికల ముందు ఈ జిల్లాను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి
Read Moreఅమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు జిల్లా కేంద్రాల మార్పులపై ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో క్యాబినెట్ సబ్
Read Moreరాబోయే తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
Read Moreకర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ ప్రమాదం విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు
Read Moreపల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీనగర్ సమీపంలో పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ
Read More