News Alert

Home Page SliderNationalNews AlertPolitics

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం అప్పుడే..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన బీజేపీ పార్టీ ఇంకా సీఎం ఎవరనే విషయం తేల్చలేదు. నూతన సీఎం ఎంపికపై బీజేపీ నేతలు ఈ నెల

Read More
Andhra PradeshcrimeHome Page SliderNews Alert

మదనపల్లెలో యాసిడ్ దాడి.. హోంమంత్రి ఆగ్రహం

మదనపల్లెకు చెందిన గణేష్ అనే వ్యక్తి గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించపోవడంతో ఆమె తలపై కత్తితో పొడిచి, ముఖంపై యాసిడ్ దాడి

Read More
Home Page SliderNationalNews AlertPolitics

మణిపూర్‌లో అందుకే రాష్ట్రపతి పాలన

గత కొన్నాళ్లుగా జాతుల మధ్య అల్లర్లతో అట్టుడికి పోయింది మణిపూర్‌. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయాలంటూ ఎప్పటి నుండో డిమాండ్లు వస్తున్నాయి. ఎట్టకేలకు ఇటీవల

Read More
BusinessHome Page SliderInternationalNews Alert

మస్క్ పిల్లలకు ప్రధాని మోదీ ఏమిచ్చారంటే..

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీ ఆయన కుటుంబాన్ని కలిశారు.

Read More
Home Page SliderNationalNews AlertSpiritual

అయోధ్య రామాలయ పూజారి భౌతికకాయం సరయూలోకి..

అయోధ్య రామాలయ ప్రధానార్చకులు మహంత్ సత్యేంద్ర దాస్(85) రెండురోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని రామానందీ శాఖ ఆచారం ప్రకారం జల సమాధి

Read More
Breaking NewscrimeHome Page SliderNews AlertTelangana

ఆస్తి పంపకాలు తేల‌లేద‌ని అంత్య‌క్రియ‌లు ఆపేశారు

ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు

Read More
Home Page SliderNationalNews AlertPolitics

‘నిరుద్యోగ నేత’ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన మాజీ మంత్రి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ‘నిరుద్యోగ నేత’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్

Read More
Home Page SliderInternationalNationalNews AlertPolitics

సౌదీలో ట్రంప్, పుతిన్‌ల భేటీ..ఉక్రెయిన్‌కి షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా రష్యా అధినేత పుతిన్‌తో త్వరలోనే సౌదీలో భేటీ కాబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పుతిన్ డిమాండ్ల ప్రకారమే ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు

Read More
Andhra PradeshHealthHome Page SliderNews AlertTrending Today

ఏలూరు వ్యక్తికి తొలి బర్డ్‌ఫ్లూ కేసు

ఏపీలోని ఏలూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఒక వ్యక్తికి కూడా ఈ వ్యాధి పాజిటివ్ రావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మానవులకు కూడా ఇది

Read More
Home Page SliderNationalNews AlertPolitics

 ఛార్టర్డ్ ఫ్లైట్‌లో మాజీ మంత్రి కుమారుడి రహస్య ట్రిప్..బెడిసికొట్టిన ప్లాన్

మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నేత తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి బ్యాంకాక్ వెళ్తామని ప్లాన్ చేశారు. దీనికోసం ఎవరికీ చెప్పకుండా

Read More