News Alert

Home Page SliderInternationalNews AlertTrending Today

సునీతా విలియమ్స్‌కు మరోసారి నిరాశే..

అంతరిక్ష కేంద్రంలో గత 10 నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లు తిరిగి రావడానికి ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. నేడు జరగాల్సిన స్పేస్ ఎక్స్

Read More
Home Page SliderNationalNews AlertSports

శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..

టీమిండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ సరికొత్త రికార్డు సాధించారు. తాజాగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యారు. గత నెలలో గిల్ చేసిన అత్యుత్తమ

Read More
accidentAndhra PradeshHome Page SliderNews Alert

ఘోర ప్రమాదం..రెండు బస్సులు ఢీ

ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి వద్ద రాయల్పాడులో రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. దీంతో బస్సులు ముందు భాగం నుజ్జునుజ్జుగా

Read More
Andhra PradeshHome Page SliderNews AlertPolitics

వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌ వర్రాకి షాక్..

కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. వర్రాకి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల

Read More
BusinessHome Page SliderInternationalNews Alert

మస్క్ స్టార్ లింక్‌తో జత కట్టిన జియో, ఎయిర్ టెల్

ప్రముఖ భారత టెలికాం కంపెనీలు జియో, ఎయిర్ టెల్‌లు రెండూ ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఏరో స్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు అనుబంధంగా ఉన్న స్టార్‌లింక్ సర్వీసెస్‌తో జత

Read More
Home Page SliderInternationalNews AlertPolitics

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ షాక్..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లోని హసీనా, ఆమె కుటుంబసభ్యులకు సంబంధించిన 124 బ్యాంకు ఖాతాలు జప్తు చేయాలని

Read More
Home Page SliderNationalNews AlertPolitics

కేజ్రీవాల్‌పై కేసు నమోదు

ఢిల్లీ మాజీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆప్ పాలనలో ప్రజానిధుల దుర్వినియోగం

Read More
crimeHome Page SliderInternationalNews Alert

రైలుపై దాడి.. హైజాక్ కలకలం

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాదులు రైలుపై దాడి చేసినట్లు సమాచారం. వారు ప్రావిన్స్‌లోని రైలుపై దాడి చేసి, 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించారు.

Read More
Home Page SliderInternationalNews AlertPolitics

మారిషస్‌లో మోదీ భావోద్వేగం..27 ఏళ్ల నాటి ఫోటోలు షేర్ చేసిన ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్లిన సంగతి తెలిసిందే. 1998లో మొదటిసారి మోదీ బీజేపీ కార్యదర్శిగా మారిషస్‌లో అడుగుపెట్టారు. అప్పట్లో

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

ST విద్యార్థులకు శుభవార్త..

ఏపీలోని అనంతపురం జిల్లా గుత్త మండలంలో గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఎస్టీ విద్యార్థుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 5, 6, 9వ తరగతులకు బ్యాక్‌లాగ్

Read More