ఫేక్ న్యూస్తో పార్లమెంట్లో పరువు పోగొట్టుకున్న ఉప ప్రధాని
పాకిస్తాన్ పార్లమెంట్లో ఫేక్ న్యూస్ను చదివి వినిపించిన ఉప ప్రధాని ఇషాక్ దార్ అభాసుపాలయ్యాడు. ఎందుకంటే పాక్కు చెందిన మీడియా సంస్థే ఆ న్యూస్ ఫేక్ అని
Read Moreపాకిస్తాన్ పార్లమెంట్లో ఫేక్ న్యూస్ను చదివి వినిపించిన ఉప ప్రధాని ఇషాక్ దార్ అభాసుపాలయ్యాడు. ఎందుకంటే పాక్కు చెందిన మీడియా సంస్థే ఆ న్యూస్ ఫేక్ అని
Read Moreజూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి ‘వార్ 2’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్. అయితే
Read Moreసినీ నటుడు బాలకృష్ణ ఇటీవల దేశపు అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ను పొందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
Read Moreఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనిని మే 17 నుండి తిరిగి ప్రారంభించడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో
Read Moreఎండలు మండిపోయే మే నెలలో రాయలసీమ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నుండి ఎగతెగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య
Read Moreఅమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై మరో భారం పడనుంది. అధ్యక్షుడు ట్రంప్ సర్కారు కొత్తగా ఇతర దేశాలకు డబ్బు పంపడంపై 5 శాతం పన్ను విధించాలని ఆలోచిస్తోంది. దీనికి
Read Moreవైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు పోలీసులు. శ్వాసకోశ సమస్య రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ఆయనకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి
Read Moreతెలంగాణలోని కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో ఇక్కడ సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం.
Read Moreఇండియా. పాక్పై ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించడమే కాదు, సైబర్ దాడులను కూడా విజయవంతంగా తిప్పికొట్టింది. పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తూనే, పాక్ హ్యాకర్ల పన్నాగాన్ని కనిపెట్టింది.
Read Moreఏపీలోని తీరప్రాంతాలలో ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టును గానీ, ఫిషింగ్ హార్బర్ గానీ నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీలోని అతి పెద్ద సముద్రతీరాన్ని ఉపయోగించి,
Read More