News Alert

Andhra PradeshHome Page SliderNews AlertTrending Today

ఉగ్రమూలాల కేసులో కీలక ఆధారాలు..లోతుగా ఎన్‌ఐఏ దర్యాప్తు

ఉగ్రవాద మూలాలున్న యువకులు సిరాజ్, సమీర్‌లను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ బృందం ఈ కేసులో కీలక ఆధారాల సేకరణకు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ పేలుళ్ల కుట్రకు

Read More
accidentAndhra PradeshHome Page SliderNews Alert

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో కీలక కారణం

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఆదివారం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏకంగా 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలయ్యింది. ద్రవ ఉక్కు ప్రవహించే టీఎల్‌సీలో

Read More
Breaking NewsHome Page SliderNationalNews Alertviral

‘భారతదేశం ధర్మశాలేం కాదు?’..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

 శ్రీలంక శరణార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా తీవ్రంగా స్పందించింది కోర్టు. భారత్ ఏమైనా ధర్మశాల అనుకున్నారా అంటూ ప్రశ్నించింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్‌ను కొట్టివేస్తూ,

Read More
accidentHome Page SliderNews AlertTelanganatelangana,

గుల్జార్ హౌజ్‌ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు…

పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో 17మంది మృతి చెందిన ఘటన నగరాన్ని వణికించింది. ఒకే కుటుంబంలోని ఇంతమంది మృత్యువాత పడడంతో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు

Read More
BusinessHome Page SliderInternationalNews AlertPolitics

‘మోదీ స్ట్రాటజీ’.. కాళ్లబేరానికి బంగ్లాదేశ్..

భారత ప్రధాని నరేంద్రమోదీ స్ట్రాటజీకి బంగ్లాదేశ్‌కు బుద్ది వచ్చింది. భారత్ కాళ్లబేరానికి వచ్చి చర్చలకు దిగివచ్చింది. ఇటీవల బంగ్లాదేశ్ దిగుమతులపై ఆంక్షలు విధించింది భారత్. గత నెలలో

Read More
HealthHome Page SliderInternationalNews Alert

క్యాన్సర్‌తో పోరాడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. జో బైడెన్‌కు క్యాన్సర్

Read More
Andhra PradeshHome Page SliderNews AlertSpiritual

శ్రీవారికి మైసూర్ రాజాస్థానం భారీ విరాళం..

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామికి మైసూరు రాజకుటుంబం నుండి భారీ విరాళం అందింది. మైసూరు రాజమాత ప్రమోదాదేవి రెండు నిలువెత్తు భారీ వెండి అఖండ దీపాలను అందజేశారు.

Read More
accidentAndhra PradeshHome Page SliderNews Alert

కారులో విషాదం..

ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారపూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నలుగురు చిన్నారులను ఒక కారు పొట్టనపెట్టుకుంది. గ్రామంలోని బీసీ కాలనీలో ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా నీళ్ల ట్యాంకువద్ద

Read More
Home Page SliderNationalNews AlertSportsVideosviral

‘వాళ్లు రానంతమాత్రాన ఐపీఎల్ ఆగదు’..పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో పలువురు విదేశీ క్రికెటర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. వారు తిరిగి వస్తారా

Read More
accidentBreaking NewsHome Page SliderNationalNews Alert

కేదారనాథ్‌లో కూలిన ఎయిమ్స్ హెలికాఫ్టర్

ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్‌లో ఎయిమ్స్ రిషికేశ్‌కు సంబంధించిన హెలికాఫ్టర్ కూలింది. దీనిలో సాంకేతిక సమస్య ఏర్పడిన కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయడంతో వెనుకభాగం దెబ్బతింది. అయితే ఎవ్వరికీ ప్రమాదం

Read More