ఉగ్రమూలాల కేసులో కీలక ఆధారాలు..లోతుగా ఎన్ఐఏ దర్యాప్తు
ఉగ్రవాద మూలాలున్న యువకులు సిరాజ్, సమీర్లను అరెస్టు చేసిన ఎన్ఐఏ బృందం ఈ కేసులో కీలక ఆధారాల సేకరణకు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ పేలుళ్ల కుట్రకు
Read Moreఉగ్రవాద మూలాలున్న యువకులు సిరాజ్, సమీర్లను అరెస్టు చేసిన ఎన్ఐఏ బృందం ఈ కేసులో కీలక ఆధారాల సేకరణకు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ పేలుళ్ల కుట్రకు
Read Moreవిశాఖపట్నం స్టీల్ప్లాంట్లో ఆదివారం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏకంగా 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలయ్యింది. ద్రవ ఉక్కు ప్రవహించే టీఎల్సీలో
Read Moreశ్రీలంక శరణార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా తీవ్రంగా స్పందించింది కోర్టు. భారత్ ఏమైనా ధర్మశాల అనుకున్నారా అంటూ ప్రశ్నించింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్ను కొట్టివేస్తూ,
Read Moreపాతబస్తీలోని గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో 17మంది మృతి చెందిన ఘటన నగరాన్ని వణికించింది. ఒకే కుటుంబంలోని ఇంతమంది మృత్యువాత పడడంతో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు
Read Moreభారత ప్రధాని నరేంద్రమోదీ స్ట్రాటజీకి బంగ్లాదేశ్కు బుద్ది వచ్చింది. భారత్ కాళ్లబేరానికి వచ్చి చర్చలకు దిగివచ్చింది. ఇటీవల బంగ్లాదేశ్ దిగుమతులపై ఆంక్షలు విధించింది భారత్. గత నెలలో
Read Moreఅమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. జో బైడెన్కు క్యాన్సర్
Read Moreకలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామికి మైసూరు రాజకుటుంబం నుండి భారీ విరాళం అందింది. మైసూరు రాజమాత ప్రమోదాదేవి రెండు నిలువెత్తు భారీ వెండి అఖండ దీపాలను అందజేశారు.
Read Moreఆంధ్రప్రదేశ్లోని ద్వారపూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నలుగురు చిన్నారులను ఒక కారు పొట్టనపెట్టుకుంది. గ్రామంలోని బీసీ కాలనీలో ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా నీళ్ల ట్యాంకువద్ద
Read Moreఐపీఎల్ మ్యాచ్లు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో పలువురు విదేశీ క్రికెటర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. వారు తిరిగి వస్తారా
Read Moreఉత్తరాఖండ్లోని కేదారనాథ్లో ఎయిమ్స్ రిషికేశ్కు సంబంధించిన హెలికాఫ్టర్ కూలింది. దీనిలో సాంకేతిక సమస్య ఏర్పడిన కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయడంతో వెనుకభాగం దెబ్బతింది. అయితే ఎవ్వరికీ ప్రమాదం
Read More