తిరుపతి జిల్లాలో వెట్టిచాకిరీ కలకలం..బాలుడు మృతి
తిరుపతి జిల్లా సత్యవేడులో 9 ఏళ్ల బాలుడిని వెట్టిచాకిరీ కారణంగా మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
Read Moreతిరుపతి జిల్లా సత్యవేడులో 9 ఏళ్ల బాలుడిని వెట్టిచాకిరీ కారణంగా మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
Read Moreఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త మార్గం ఎంచుకున్నారు. మనఊరు-మాటామంతీ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రయత్నించి, సినిమా థియేటర్లోని స్క్రీన్పై ప్రత్యక్షమయ్యారు. అక్కడ
Read Moreఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు బెంగళూరు నుండి 6 కుంకీ ఏనుగులను ఏపీకి పంపించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి
Read Moreఛత్తీస్ గడ్లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం మావోయిస్టులపై భారీగా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన పోరాటంలో 28 మంది
Read Moreసుప్రీంకోర్టులో నేడు వాడిగా, వేడిగా వక్ఫ్ బోర్డు సవరణలపై వాదనలు నడుస్తున్నాయి. కేంద్రప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ వక్ఫ్ అనేది ఛారిటీ మాత్రమేనని, ప్రాధమిక హక్కు కాదని
Read Moreకర్ణాటకలోని బెంగళూరులోని ఎస్బీఐ బ్యాంక్ కార్యాలయంలో బ్యాంకు మేనేజర్కు కన్నడ భాష రాకపోవడం తప్పయ్యింది. విషయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరకూ పోయింది. బ్యాంకు మేనేజర్ తనకు కన్నడ
Read Moreపాక్కు గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజనెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నాయని, వారితో నిత్యం టచ్లో ఉంటానని అంగీకరించినట్లు సమాచారం. పాక్ హైకమిషన్లో
Read Moreఫ్యాషన్ ప్రపంచంలో కాన్స్ వేదికది ప్రత్యేకస్థానం. పలువురు ప్రసిద్ధ మోడల్స్, నటులు ఫ్యాషన్ ఐకాన్స్, సెలబ్రెటీలు ఈ ప్రతిష్టాత్మక రెడ్ కార్పెట్పై ప్రతీ సంవత్సరం సందడి చేస్తుంటారు.
Read Moreఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. అక్కడి
Read Moreఆపరేషన్ సింధూర్ను దేశానికి గొప్ప విజయంగా భావిస్తున్నామని, అందుకే దీనిని తమ మదర్సాల సిలబస్లో చేర్చామని, ఉత్తరాఖండ్ రాష్ట్ర మదర్సాల విద్యాబోర్డు ఛైర్మన్ ముఫ్రీ షామున్ ఖాస్మి
Read More