News Alert

Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

బాలకృష్ణ చేతుల మీదుగా పనుల ప్రారంభం

శ్రీ సత్యసాయి జిల్లాలోని రాచపల్లి వద్ద రూ.750 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మడకశిర –రాచపల్లి హంద్రీనీవా కాలువ విస్తరణ పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి

Read More
Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

పనామా కూడలి వద్ద హత్య కలకలం

హైదరాబాద్ (ఏడీఎన్ఎన్) – హైదరాబాద్‌లోని వనస్థలిపురం పనామా కూడలి సమీపంలో ఆదివారం ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఉదయం రోడ్డు పక్కన రక్తపు

Read More
Breaking NewsHome Page SliderNationalNewsNews AlertTrending Today

కల్లాడిలో ముగిసిన గాలింపు

కేరళలోని వాయనాడ్ జిల్లా కల్లాడిలో జరిగిన ఘోర కొండచరియల విరిగిపడిన ఘటనలో గాలింపు చర్యలు ముగిశాయి. సుదీర్ఘంగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రమాదంలో గల్లంతైన చివరి వ్యక్తి

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

యూసీసీ పరిశీలనకు 9 మంది కమిటీ

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లు- 2026 ముసాయిదాను పరిశీలించి, అవసరమైన మార్పులు సూచించేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్

Read More
Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

బ్రిక్స్ కార్మిక సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం

హైదరాబాద్‌లో జులై 14 నుంచి 16 వరకు బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ

Read More
Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం

అమరావతి: సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలు, వ్యక్తిత్వ హననం, సైబర్ వేధింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్

Read More
Breaking NewsEducationHome Page SliderNewsNews AlertTelanganaTrending Today

15 ఏళ్ల తర్వాత తెరచుకున్న ప్రభుత్వ స్కూల్

ఆదిలాబాద్ (ఏడీఎన్ఎన్) – ఆదిలాబాద్‌లో 15 ఏళ్లుగా మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మళ్లీ విద్యార్థుల కోసం తెరుచుకుంది. భుక్తాపూర్ కాలనీలోని స్టేషన్ రోడ్డు ప్రభుత్వ ప్రైమరీ

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelanganaTrending Today

ప్రజాభవన్‌ను ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వామపక్ష విద్యార్థి

Read More
Breaking NewsHome Page SliderInternationalNewsNews AlertTrending Today

బంగ్లాదేశ్‌కు తిరుగు ప్రయాణం: హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రానున్న డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లి అక్కడి కోర్టుల ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఉంటున్న ఆమె,

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelanganaTrending Today

బీఆర్ఎస్ అధికార వ్యామోహం: పొంగులేటి

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, బీఆర్ఎస్ నేతలకు

Read More