News Alert

NewsNews AlertTelangana

మూసీ ముంపును పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం- కిషన్‌రెడ్డి

ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో భారీవర్షం నమోదు అవుతూ, చెరువులు, నదులు కట్టలు తెగి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని… వారి నష్టాన్ని అరికట్టడంలో

Read More
NewsNews AlertTelangana

TRS కి టాటా చెప్పేస్తున్నా-రాజయ్యయాదవ్

కన్నబోయిన రాజయ్యయాదవ్ ఈరోజు ప్రెస్‌తో మాట్లాడుతూ కొన్నేళ్లుగా తన మనసులో గూడు కట్టుకున్న ఆవేదనను వెల్లగక్కారు. తాను 22 ఏళ్లుగా తెలంగాణా రాష్ట్ర సమితితో కాపురం చేస్తున్నానని,

Read More
NewsNews AlertTelangana

నల్గొండ టీఆర్ఎస్‌లో ముసలం…

టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సొంత పార్టీల కౌన్సిలర్లు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్, అధికారుల తీరును ఎండగడుతున్నారు. పలు జిల్లాల్లో జరుగుతున్న మున్సిపల్ సమావేశాలు రసాభాసాగా

Read More
NationalNewsNews Alert

కాషాయం గూటికి పన్నీర్ సెల్వం ? 

అన్నడీఎంకే నాయకత్వ విషయమై నెలకొన్న పోరు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా మెన్న జరిగిన ఓపీఎస్ వర్గం ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్‌లో ప్రధాని మోదీ ,

Read More
Andhra PradeshNewsNews Alert

ఏపీలో మళ్లీ జగనే… ఇండియా టీవీ సర్వేలో వెల్లడి

ఇండియా టీవీ సర్వే దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇక ఏపీ రాకీయాల విషయానికి వస్తే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అధికార వైసీపీ 19 స్థానాల్లోనూ, ప్రతిపక్ష

Read More
NewsNews AlertTelangana

తెలంగాణ రాజకీయాలకు సర్వే కిక్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పతనమవుతోంది. ఇటీవల వస్తున్న సర్వేలన్నీ కూడా ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ చతికిలపడుతోందని తేల్చి చెబుతున్నాయ్. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ

Read More
Andhra PradeshNewsNews Alert

వేధిస్తే పోలీసులకు చెప్పండి:మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు, ఆన్‌లైన్‌లో లోన్ తీసుకోని తిరిగి తీర్చే క్రమంలో వడ్డీలు కట్టలేక చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది

Read More
Andhra PradeshNewsNews Alert

అమరావతి రైతులకు రాజధానిపై భరోసా

సీనియర్ బీజేపీ నేత, ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి బిజెపి పాదయాత్రలో ఊహించని షాక్ తగిలింది. ఈరోజు పెనుమాకలో రైతులను కలిసిన ఆయనకు తెలుగుదేశం అభిమాన

Read More
NationalNews AlertTelangana

అవినీతికి అడ్డాగా టీఆర్ఎస్, వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్న సింధియా

టీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని… ప్రజలకు కేసీఆర్ ‌పై ఇక ఏమాత్రం నమ్మకం లేదని కేంద్ర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియా

Read More