News Alert

InternationalNews Alert

ఆర్మూర్ ఉగ్ర లింకులు… ఎన్ఐఎ అలర్ట్

ఇటీవల ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై భారత్‌లోని పలు రాష్ట్రాలలో  వరుసగా కేసులు నమోదౌతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) ఈ

Read More
Andhra PradeshNewsNews Alert

తిరుమల శ్రీవారి హుండీ రికార్డు ఆదాయం

కలియుగ దైవం, భక్తకోటికి కొంగుబంగారమైన వేంకటేశ్వరుని ఆలయానికి ఐశ్వర్యానికి కొదవ లేదు. భారతదేశంలోనే ధనిక దేవాలయంగా పేరుపొందింది… మన తిరుమల శ్రీవారి ఆలయం. గత ఐదు నెలలుగా

Read More
NewsNews AlertTelangana

మళ్లీ వణికిస్తున్న వాన ముప్పు

ఇప్పటికే కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ నుండి అతి

Read More
NationalNewsNews Alert

కామన్ వెల్త్ గేమ్స్‌లో మరో రెండు పసిడి పతకాలు

కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. శనివారం మిరాయభాయి చాను, బింద్యారాణి సత్తా చాటితే… ఆదివారం సైతం ఆటగాళ్లు దుమ్మురేపారు.

Read More
NationalNewsNews Alert

మోదీ జై భారత్ సందేశం

మువ్వన్నెల జెండాను సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకోవాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆజాదీకా అమృత్ మహోత్సవ వేళ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Read More
Andhra PradeshNewsNews Alert

ఆధార్‌ డేటా ఫింగర్‌ ప్రింట్స్‌కు ఎవరికి ఇవ్వొద్దు డీజీపీ

లోన్‌యాప్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఇటీవల యాప్‌ల ద్వారా లోన్ తీసుకుని, తిరిగి కట్టలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరమని ఆయన

Read More
Andhra PradeshNewsNews Alert

వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మహా జోరుగా సాగుతున్నాయి. భద్రాచలం ముంపు గ్రామాలపై జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు తప్పులు తోసుకుంటున్నారు. చంద్రబాబు భద్రాచలంలో పర్యటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Read More
NationalNewsNews Alert

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఘర్ ఘర్ కా తిరంగా

ఎందరో దేశభక్తుల త్యాగఫలితంగా మన స్వాతంత్ర భారతం అవతరించి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ప్రధాని మోదీ హర్ ఘర్ కా తిరంగా నినాదానికి పిలుపునిచ్చారు. ప్రజల్లో

Read More
NationalNewsNews Alert

బీజేపీ యువనేత హత్యకు నిరసనలు – హోంమంత్రి నివాసం ముట్టడి

కర్ణాటక రాజకీయాలలో  యువనేత ప్రవీణ్ హత్య వ్యవహారం మంటలు రేపుతోంది. మంగళవారం హత్యకు గురైన ప్రవీణ్ సంఘటన మరువకముందే గురువారం రాత్రి మహ్మద్ ఫాజిల్ అనే యువకుడు

Read More
Andhra PradeshNewsNews Alert

జగన్ ప్రభుత్వం..ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపం

కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వానంగా తయారయ్యిందన్నారు నారా లోకేష్. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా..రాష్ట్రంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలను

Read More