News Alert

Andhra PradeshHome Page SliderNews Alert

రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. టీడీపీ పార్టీ తలపెట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మూడు రోజుల పాటు నెల్లూరు

Read More
Home Page SliderNationalNews Alert

కారు వెంట పడ్డ అభిమానులకు రష్మిక సలహా

చెన్నైలోని నెహ్రు ఇండోరి స్టేడియంలో వారీసు సినిమా ఆడియో రీలీజ్‌ ఫంక్షన్‌కు హీరోయిన్‌ రష్మిక మందన్న హాజరైంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కారులో రష్మిక హోటల్‌కు

Read More
Home Page SliderNationalNews Alert

లీటరు పాలపై రూ.2 పెంచిన మదర్‌ డైయిరీ

మరోసారి మదర్‌ డైయిరీ పాల ధరను పెంచాయి.  మదర్‌ డైయిరీ సంస్థ లీటరు పాలపై 2 రూపాయలు పెంచింది. మంగళవారం నుంచి ఢిల్లీ మార్కెట్‌లో కొత్త రేట్లు

Read More
Home Page SliderInternationalNews Alert

అమెరికాలో మంచు తుఫాను.. 38 మంది మృతి…

క్రిస్మస్‌ వేళ అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో 38 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచుతోపాటు చలిగాలులకు

Read More
Home Page SliderNews AlertTelangana

మరోసారి పంచ్‌ పవర్‌ చూపించిన తెలంగాణ బాక్సర్‌..

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి తన సత్తా చాటింది. అద్భుతమైన విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. భోపాల్‌ వేదికగా జరిగిన జాతీయ మహిళల

Read More
Home Page SliderNews AlertTelangana

మరోసారి ఫుడ్‌ పాయిజన్‌.. అస్వస్థతకు గురైన విద్యార్థులు..

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో ఉద్రిక్తత నెలకొంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలలో విద్యార్థులకు మరోసారి ఫుడ్‌ పాయిజన్‌ అయింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే

Read More
Home Page SliderNews AlertTelangana

ఈ నెల 30న యాదాద్రి వెళ్లనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదాద్రికి రానున్నారు. ఈ నెల 30న యాదగిరిగుట్ట నరసింహాస్వామిని దర్శించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా… రాచకొండ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో భద్రత

Read More
Home Page SliderInternationalNews Alert

మాస్క్‌ను చూస్తే.. షాక్‌ అవ్వాల్సిందే..

కరోనా మహమ్మారి దెబ్బకు చైనా విలవిలలాడిపోతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్‌ కంట్రీ దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటోంది. డిసెంబర్‌ తొలి 20 రోజుల్లో దాదాపు

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

డా. వైఎస్సార్ బస్ టెర్మినల్ ప్రారంభించిన సీఎం జగన్

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్ ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన కోసం వైఎస్సార్

Read More
Home Page SliderInternationalNews Alert

టార్గెట్‌ 145.. 45 పరుగులకే 4 వికెట్లు..

మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ కష్టాల్లో పడింది. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 45 పరుగలకే 4 వికెట్లు

Read More