22మంది భారతీయులకు పాక్ జైలు నుండి విముక్తి
పాకిస్తాన్ జైళ్లలో మగ్గిపోతున్న 22 మంది భారతీయ మత్స్యకారులకు విముక్తి లభించింది. కరాచీలోని మాలిర్ కారాగారం నుండి వారి శిక్షాకాలం పూర్తి కావడంతో శుక్రవారం బయటకు వచ్చారు.
Read Moreపాకిస్తాన్ జైళ్లలో మగ్గిపోతున్న 22 మంది భారతీయ మత్స్యకారులకు విముక్తి లభించింది. కరాచీలోని మాలిర్ కారాగారం నుండి వారి శిక్షాకాలం పూర్తి కావడంతో శుక్రవారం బయటకు వచ్చారు.
Read Moreబర్డ్ ఫ్లూ ని మించి మాయదారి రోగమేదో కోళ్లను ఆవహించింది.దీంతో వేల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.ఇది బర్డ్ ఫ్లూ ను మించిన రోగమని పశుసంవర్ధక శాఖ వైద్యులు
Read Moreవైరస్ల ఫ్యాక్టరీగా ప్రపంచమంతా ముద్దుగా పిలుచుకునే చైనా దేశంలో మరో కొత్త వైరస్ ఆదేశాన్ని వణికిస్తుంది.దీంతో చైనా పొరుగుదేశాలైన భారత్ సహా ఎన్నో చిన్నా చితకా దేశాలు
Read Moreతమిళనాడులోని వేలూరు జిల్లా కలెక్టర్ సుబ్బులక్ష్మి బాలికల భద్రత కోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థినులపై లైంగిక వేధింపులు, బలాత్కారాలు, ఇతర మానసిక, శారీరక
Read Moreతెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కేంద్ర హోం శాఖ నిఘా పెట్టింది. సివిల్ సర్వెంట్ల పోస్టింగులు,బదిలీలపై ప్రత్యేక దృష్టిసారించింది.ఇందులో భాగంగా తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులు
Read Moreయాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ పండితులు,నిర్వాహకులు
Read Moreగతేడాది యూపీలోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా ఏర్పాటు చేసిన సత్సంగ్ కారణంగా జరిగిన తొక్కిసలాట ఘటన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం
Read Moreపబ్లిక్ రంగ డొమైన్ లో …దేశంలోనే అతి పెద్దదైన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక
Read Moreగుజరాత్ కచ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం కేరా-ముద్రా రోడ్డులో ఒక ప్రైవేట్ బస్సు, ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో ఈ ప్రమాదం చోటు
Read Moreఏపీలో తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్ వే అందుబాటులోకి వచ్చింది.ప్రస్తుతం ఈ విమానాశ్రయం లో అందుబాటులో ఉన్న 2,285
Read More