crime

crimeHome Page SliderInternational

22మంది భారతీయులకు పాక్ జైలు నుండి విముక్తి

పాకిస్తాన్ జైళ్లలో మగ్గిపోతున్న 22 మంది భారతీయ మత్స్యకారులకు విముక్తి లభించింది. కరాచీలోని మాలిర్ కారాగారం నుండి వారి శిక్షాకాలం పూర్తి కావడంతో శుక్రవారం బయటకు వచ్చారు.

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

బ‌ర్డ్ ఫ్లూ కాదు…అంత‌కు మించి

బ‌ర్డ్ ఫ్లూ ని మించి మాయ‌దారి రోగ‌మేదో కోళ్ల‌ను ఆవ‌హించింది.దీంతో వేల కోళ్లు మృత్యువాత ప‌డుతున్నాయి.ఇది బ‌ర్డ్ ఫ్లూ ను మించిన రోగ‌మ‌ని ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ వైద్యులు

Read More
Breaking NewscrimeHealthHome Page SliderInternationalNational

చైనాను వ‌ణికిస్తున్న మ‌రో కొత్త వైర‌స్‌

వైర‌స్‌ల ఫ్యాక్టరీగా ప్ర‌పంచ‌మంతా ముద్దుగా పిలుచుకునే చైనా దేశంలో మ‌రో కొత్త వైర‌స్ ఆదేశాన్ని వ‌ణికిస్తుంది.దీంతో చైనా పొరుగుదేశాలైన భార‌త్ స‌హా ఎన్నో చిన్నా చిత‌కా దేశాలు

Read More
crimeHome Page SliderNationalNews Alert

బాలికలకు బాసట ఈ పోలీస్ సిస్టర్

తమిళనాడులోని వేలూరు జిల్లా కలెక్టర్ సుబ్బులక్ష్మి బాలికల భద్రత కోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థినులపై లైంగిక వేధింపులు, బలాత్కారాలు, ఇతర మానసిక, శారీరక

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderTelangana

ఆ ముగ్గురు ఐపిఎస్‌ల‌ను రిలీవ్ చేయండి

తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌పై కేంద్ర హోం శాఖ నిఘా పెట్టింది. సివిల్ స‌ర్వెంట్ల పోస్టింగులు,బ‌దిలీల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించింది.ఇందులో భాగంగా తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్‌ అధికారులు

Read More
Breaking NewscrimeHome Page SliderSpiritualTelangana

బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకానికి ఆహ్వానం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని ఆల‌య పండితులు,నిర్వాహ‌కులు

Read More
crimeHome Page SliderNationalSpiritual

121 మంది మృతికి కారణమైన వ్యక్తికి క్లీన్‌ చిట్

గతేడాది యూపీలోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా ఏర్పాటు చేసిన  సత్సంగ్ కారణంగా జరిగిన తొక్కిసలాట ఘటన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

స్టీల్ ప్లాంట్ లో మోగిన స‌మ్మె సైర‌న్‌

ప‌బ్లిక్ రంగ డొమైన్ లో …దేశంలోనే అతి పెద్దదైన‌ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక

Read More
crimeHome Page SliderNationalNews Alert

ఘోర బస్సు ప్రమాదం..ఏడుగురు మృతి

గుజరాత్ కచ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం కేరా-ముద్రా రోడ్డులో ఒక ప్రైవేట్ బస్సు, ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో ఈ ప్రమాదం చోటు

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNational

అతిపెద్ద ర‌న్‌వే…ఏపిలోనే!

ఏపీలో తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్ వే అందుబాటులోకి వచ్చింది.ప్రస్తుతం ఈ విమానాశ్రయం లో అందుబాటులో ఉన్న 2,285

Read More