Author: sameer Mohd

Andhra PradeshNews

కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కేసుపై నారా లోకేశ్‌కు ఊరట

టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది. ఈ కేసు విచారణకు

Read More
Andhra PradeshNews

పోలవరం నో ఎంట్రీ… రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

పోలవరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం సందర్శనకు వెళ్లారు. ఆయన పోలవరం వెళుతున్న సమాచారం తెలుసుకొని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలవరం డ్యాం

Read More
Andhra PradeshNews

ఏపీ మంత్రి జయరాంకు నోటీసులు

గత కొద్దిరోజుల నుండి ఐటీ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జల్లెడ పడుతున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, ఆయన భార్య

Read More
Andhra PradeshNews

డిసెంబర్ 7న జయహో బీసీ మహాసభ

డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఎంపీ  విజయ్ సాయి రెడ్డి తెలిపారు. గురువారం విజయవాడలో

Read More
NewsTelangana

ఇక్కడ చేస్తున్న దోపిడి చాలడం లేదా? కవితకు ఈటల కౌంటర్

ఇక్కడ దోపిడీ సరిపోదు అన్నట్టుగా… ఢిల్లీకి పోయి లిక్కర్‌ వ్యాపారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలి? ఇక్కడ సరిపోతలేదా? అంటూ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Read More
Andhra PradeshNews

రాష్ట్ర ప్రజలకు ఇదే ఆఖరి ఛాన్స్‌…

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇప్పుడైనా తన మాట వినాలని… ఇప్పటికీ తన మాట వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుందని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు

Read More
NewsTelangana

షర్మిల పద్ధతి మార్చుకో…

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ నిప్పులు చెరిగారు. షర్మిల మాట్లాడే భాష ఆడబిడ్డలు మాట్లాడే భాషేనా అని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు,

Read More
NationalNews

ఘనంగా జాతీయ క్రీడా పురస్కరాల ప్రదానోత్సవం

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలువురు క్రీడాకారులు పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత

Read More
NewsTelangana

బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. భూంపల్లి అక్బర్‌ పేట్‌ మండలంలోని తహశీల్దార్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త

Read More
InternationalNews

మూడో వన్డే రద్దు…. న్యూజిలాండ్‌దే సిరీస్‌..

మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన మూడో వన్డే వర్షం కారణంగా నిలిపివేశారు. ఆట కొనసాగే పరిస్థితులు అనుకూలించకపోవడంతో

Read More