Author: sameer Mohd

Home Page SliderPoliticsTelangana

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఆంధ్రా నేతలు

ఏపీకి చెందిన పలువురు నేతలు ఇవాళ  బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు, మాజీ ఐఏఎస్‌ తోట చంద్రశేఖర్‌, మాజీ ఐఆర్‌ఎస్‌ చింతల

Read More
Andhra PradeshHome Page SliderPolitics

యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నాడు..

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే గుంటూరు తొక్కిసలాట ఘటన జరిగిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సభల కోసం చంద్రబాబు జనాన్ని తీసుకువచ్చి పిచ్చి పబ్లిసిటీ

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

గుంటూరు ఘటనపై పవన్‌ ఎందుకు మాట్లాడడంలేదు..?

గుంటూరు ఘటనపై మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. బాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నా

Read More
Home Page SliderNationalNews Alert

ఢిల్లీలో దారుణం.. యువతిని ఈడ్చుకెళ్లిన కారు

దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. ఆదివారం తెల్లవారు జామున స్కూటీపై వెళ్తున్న యువతిని తప్పతాగి కారులో వెళ్తున్న

Read More
Home Page SliderNews AlertTelangana

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… సిట్‌ మెమోను కొట్టి వేసిన హైకోర్టు

సిట్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కోట్టివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌,

Read More
Home Page SliderNews AlertTelangana

కౌన్సిలింగ్‌కు క్యూ కట్టిన మందుబాబులు

న్యూ ఇయర్‌కు ముందు రోజు మందు తాగి బండ్లు నడిపిన వేలాది మందిని పోలీసులు డ్రంక్‌ ‌అండ్‌ డ్రైవ్‌లో పట్టుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో డ్రంక్‌

Read More
Home Page SliderPoliticsTelangana

ప్రభుత్వం నా ఐ ఫోన్‌ను హ్యాక్‌ చేస్తోంది…

తన ఐ ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం హ్యాక్‌ చేస్తోందంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా ఆరోపించారు. తన ఫోన్‌  హ్యాక్‌ అవుతోందంటూ..

Read More
Home Page SliderNationalNews Alert

రిషబ్‌ కారు ప్రమాదంపై కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు

ప్రముఖ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి వెళుతుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడం, వెంటనే

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

500 కోట్లతో మెడికల్ కాలేజీ.. శంకుస్థాపన చేసిన సీఎం ..

జోగినాథునిపాలెంలో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్. నర్సీపట్నంలో రూ.986 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం రూ. 450 కోట్లతో ఏలూరు- తాండవ రిజర్వాయర్ కాలువల నిర్మాణం

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

మృతుల్లో చంద్రబాబుకు కులం కనిపించడం రాష్ట్రానికి పట్టిన ఖర్మ : మంత్రి మేరుగు నాగార్జున

కందకూరు సభలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా మరణించిన వారి విషయంలో చంద్రబాబుకు కులం కనిపించడం రాష్ర్టానికి పట్టిన ఖర్మ అని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు.

Read More