Author: sameer Mohd

Home Page SliderPoliticsTelangana

సంక్రాంతి తర్వాత తెలంగాణలో మరో కొత్త పార్టీ..

సంక్రాంతి తర్వాత కేసీఆర్‌ కనుసన్నల్లో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతుందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ జోస్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల

Read More
Home Page SliderPoliticsTelangana

బీఆర్‌ఎస్‌ పెట్టిన నాడే తెలంగాణ బంధం తెగిపోయింది…

కర్ణాటక వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సదాశివ పేట వద్ద స్థానిక బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. జై ఈటల.. జై జై ఈటల.. జై

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

అనంతబాబు కేసును సీబీఐ అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదు చేసిన కేసును సీబీఐకి అప్పగించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వ్యక్తులను గుర్తించాలని ఆదేశాలు జారీ

Read More
Home Page SliderNationalNews Alert

G-20 సమావేశాల సన్నద్ధతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష

– హాజరైన జీ-20 షెర్పా (G-20 సమావేశాల కో-ఆర్డినేటర్) శ్రీ అమితాబ్ కాంత్, సెక్రటేరియట్ అధికారులు – సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రజెంటేషన్ ఇచ్చిన సాంస్కృతిక, పర్యాటక,

Read More
Home Page SliderPoliticsTelangana

ప్రజలు మెచ్చే పాలన తెచ్చుకుందాం..

భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా యువ మొర్చా ప్రశిక్షణ తరగుతులకు ముఖ్యఅతిథిగా ఈటల రాజేందర్ హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రసంగించారు. “సమాజంలో సగం మంది అయిన

Read More
Andhra PradeshHome Page SliderPolitics

ప్రజల ప్రాణాలతో టీడీపీ రాజకీయాలు..

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే టీడీపీ రాజకీయమా.. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లకు ప్రజలు బలైపోవాల్సిందే అన్నట్లు టీడీపీ వ్యవహరిస్తోంది ఎమ్మెల్సీ కుప్పం వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ కేఆర్‌జే

Read More
Home Page SliderNews AlertTelangana

కాంగ్రెస్‌ ధర్నాకు లైన్‌ క్లియర్‌

సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్‌ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Read More
Home Page SliderNews AlertTelangana

తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయండి

* కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి *సానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కరీ తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు

Read More
Home Page SliderNews AlertTelangana

షుగర్‌ ప్యాక్టరీలకే దిక్కులేదు.. కానీ విశాఖ ఉక్కును కాపాడుతాడా…

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహించారు. తెలంగాణలో మూతపెట్టిన షుగర్‌ ఫ్యాక్టరీలకు దిక్కులేదు గానీ విశాఖ ఉక్కును కాపాడతారట అంటూ ఎద్దేవా

Read More
Home Page SliderNews AlertTelangana

ఉద్యోగి చెంప పగులగొట్టిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే..

మందమర్రి టోల్‌ ప్లాజా సిబ్బందిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి దిగారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. తన కారును అడ్డుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.

Read More