Author: admin

Breaking NewscrimeHome Page SliderNewsTelangana

అల్కాపురి కాల‌నీలో యువ‌కుని దారుణ హత్య‌

రంగారెడ్డి జిల్లా నార్సింగి మండ‌లం అల్కాపురిలో ఐడిపిఎల్‌కి చెందిన రోహిత్ అనే యువ‌కుణ్ణి తోటి స్నేహితులే దారుణంగా హ‌త్య చేశారు. బ‌ర్త్ డే పార్టీ ఉంద‌ని పిలిచి

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

రూ.300 కోట్లు కాజేసిన ఘ‌నులు అరెస్ట్

బై బ్యాక్ పాల‌సీని బేస్ చేసుకుని ఏకంగా రూ.300 కోట్ల మేర డిపాజిట్లు రాబ‌ట్టిన ఘ‌రానా మోస‌గాళ్ల‌ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్త్ క్యాపిట‌ల్ స‌ర్వీసెస్

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews

వేద బ్రాహ్మ‌ణుడిపై క‌త్తుల వేట‌

విజయవాడలో సత్యనారాయణపురం పేరు చెబితే గుర్తొచ్చేది అక్కడ అత్యధికంగా నివాసముండే బ్రాహ్మణులు. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండే అటువంటి వారి ఆస్తి వైసీపి నేత గౌతంరెడ్డి క‌న్నేశాడు.గండూరి

Read More
Breaking NewscrimeHome Page SliderNationalTelangana

ఫిలిప్పీన్స్‌లో ప‌ఠాన్ చెరు యువ‌తి మృతి

వైద్య విద్య కోసం ఖండాంత‌రాలు దాటి వెళ్లిన హైద్రాబాద్ యువ‌తి శ‌వంగా మారింది త‌ల్లిదండ్రుల‌కు తీర‌ని క్ష‌భ‌ను మిగిల్చిన ఘ‌ట‌న శుక్ర‌వారం జ‌రిగింది. ప‌ఠాన్ చెరు మండ‌లం

Read More
Andhra PradeshBreaking NewsHome Page Slider

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌రెడ్డి లేఖ‌

అయ్యా చంద్రబాబూ ఇదేనా మీ 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ పాల‌న అంటూ కాపు ఉద్య‌మ నేత‌,మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌రెడ్డి సీఎం చంద్ర‌బాబు నాయుడికి లేఖ

Read More
Andhra PradeshBreaking NewsHealthHome Page Slider

విషాహారం తిని ఆసుప‌త్రి పాలైన 60 మంది విద్యార్ధులు

తిరుప‌తి జిల్లాలోని స‌త్య‌వేడు బీసి గురుకుల పాఠ‌శాల విద్యార్ధులు ఆసుప‌త్రి పాల‌య్యారు.విషాహారం తిన‌డంతో ఏకంగా 60 మంది విద్యార్ధుల‌కు వైర‌ల్ ఫీవ‌ర్స్ వ‌చ్చాయి.దీంతో పాఠ‌శాల సిబ్బంది…విద్యార్ధుల‌ను హుటాహుటిన

Read More
crimeHome Page SliderTelangana

రిమాండ్ ఆర్డ‌ర్ క్వాష్ చేయాల‌ని న‌రేంద‌ర్ పిటిష‌న్

త‌నకు సంబంధం లేక‌పోయినా ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న కేసులో ఇరికించార‌ని, కొడంగ‌ల్ కోర్టు ఇచ్చిన‌ రిమాండ్ ఆర్డ‌ర్ ని క్వాష్ చేయాల‌ని కోరుతూ న‌కిరేక‌ల్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం

Read More
Breaking NewscrimeHome Page SliderNewsTelangana

భుజంగ‌రావుకి రెండు కోర్టుల్లోనూ చుక్కెదురు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు ఎద‌ర్కొంటున్న మాజీ అడిష‌న‌ల్ ఎస్పీ భుజంగ‌రావుకి రెండు కోర్టుల్లోనూ చుక్కెదురయ్యింది. గురువారం ఉద‌యం వాస్త‌వానికి నాంప‌ల్లి కోర్టులో లొంగిపోవాల్సి

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews

విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ ర‌ద్దు

ఈ నెల 28న జ‌ర‌గాల్సిన విజ‌య‌న‌గ‌రం స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ను ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ ర‌ద్దు చేసింది. హైకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు

Read More
Breaking NewscrimeHome Page SliderNewsTelangana

రూ.10వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ ఎస్సై

కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేష‌న్ ఎస్సై కేవ‌లం రూ.10వేల‌కు క‌క్కుర్తిప‌డి క‌ట‌క‌టాల పాల‌య్యాడు. ఓ కేసులో ముద్దాయిల పేర్ల‌ను తొల‌గించేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు ఎస్సై

Read More