Author: admin

Home Page SliderTelangana

గల్లీ గల్లీలో హోళీ సంబరాలు

సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ నియోజకవర్గం ఓల్డ్ బోయిన్‌పల్లి, భవానీనగర్, కోయా బస్తీ, గంగపుత్ర సంఘం, బేగంపేట ప్రాంతాలలో హోళీ సెలబ్రెషన్స్‌లో భాగంగా కామ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా

Read More
Home Page SliderTelangana

లిక్కర్ స్కామ్‌లో అన్ని ఆధారాలు దొరికాయి: కిషన్ రెడ్డి

తెలంగాణ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో అన్ని ఆధారాలు

Read More
Home Page SliderNational

నా గెలుపు ఖాయం: తమిళిసై

లోక్‌సభ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉందని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆమె తమిళనాడులోని చెన్నై సౌత్ స్థానం నుంచి బీజేపీ

Read More
Andhra PradeshHome Page Slider

రాష్ట్రాన్ని ఫస్ట్ ప్లేస్‌లో చూడడమే చంద్రబాబు విజన్

మంగళగిరి: ఏపీని నంబర్ వన్‌గా నిలపడమే చంద్రబాబు విజన్ అని, ఆయన ఏనాడూ హత్యారాజకీయాలను ప్రోత్సహించలేదని మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి

Read More
Home Page SliderNational

జైలు నుండి ప్రభుత్వాన్ని నడపడం కాదు గ్రూపులను నడుపుతారు: బీజేపీ

ఢిల్లీ ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండే నడిపిస్తారంటూ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతీషి చేసిన వ్యాఖ్యపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ

Read More
Andhra PradeshHome Page Slider

జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు కష్టాలే!

కడప: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి

Read More
Home Page SliderNational

కల్తీ మద్యం తాగి 21 మంది మృతి

పంజాబ్‌లో సంగ్రూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురై దాదాపు 40 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఇప్పటి వరకు 21

Read More
Home Page SliderTelangana

ఈ రోజు రాత్రి 8.30 నుండి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయండి

ఇవాళ దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు గంటపాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ

Read More
Home Page SliderInternational

క్యాన్సర్ బారిన పడ్డ వేల్స్ యువరాణి

ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కాగా సామాన్య ప్రజలతోపాటు  ప్రముఖ సెలబ్రిటీలు క్యాన్సర్ బారిన పడుతున్న

Read More
Home Page SliderTelangana

పద్మవిభూషణ్ చిరంజీవికి సత్కారం

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా శుక్రవారం హైదరాబాద్‌లో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని నిర్వహించాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా

Read More