3-6 లక్షల మెజార్టీతో గెలిచినా ఈసారి సీటు దక్కని 39 మంది
లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడిన వారిపై వేటు
Read Moreలోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడిన వారిపై వేటు
Read Moreహైదరాబాద్: ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్న వేళల్లో బయటకు రావడానికి జనం జంకుతున్నారు. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో ఎండల తీవ్రత సాధారణం కన్నా రెండు నుండి ఐదు
Read Moreభద్రాచలం: భద్రాద్రి రాములోరి కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు ఆన్లైన్లో టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 17న సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం వేడుకలను
Read Moreహీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్ బోను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23న ఉదయ్పూర్లో అతి కొద్దిమంది స్నేహితుల సమక్షంలో వారి
Read Moreఆడ పిల్లల వివాహం కోసం తల్లిదండ్రులు డబ్బులు సేవింగ్స్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీని తీసుకొచ్చింది. కుమార్తె కోసం పాలసీ తీసుకున్నవారు 22
Read Moreతెలంగాణ: హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నుండి ఎంఐఎం
Read Moreఏపీ: విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్పై నాయకులతో చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5
Read Moreబెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన రెడ్డి బీజేపీలో చేరారు. తన పార్టీని కూడా విలీనం చేశారు. బెంగళూరులో సోమవారం పార్టీ రాష్ట్ర
Read Moreతెలంగాణ : గంజాయి మత్తులో అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం చేయగా, తాజాగా ఓ యువకుడు ఫ్రెండును చంపేశాడు. హైదరాబాద్
Read Moreఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ టిఫిన్ బైఠక్ నిర్వహించాలని కేంద్ర మంత్రి, టి.బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి సూచించారు. హైదరాబాద్లో ఆదివారం బీజేపీ పదాధికారుల సమావేశం
Read More