Author: admin

Home Page SliderNational

3-6 లక్షల మెజార్టీతో గెలిచినా ఈసారి సీటు దక్కని 39 మంది

లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడిన వారిపై వేటు

Read More
Home Page SliderTelangana

వచ్చే నాలుగు రోజులూ దంచి కొట్టే ఎండలు

హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్న వేళల్లో బయటకు రావడానికి జనం జంకుతున్నారు. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో ఎండల తీవ్రత సాధారణం కన్నా రెండు నుండి ఐదు

Read More
Home Page SliderTelangana

భద్రాద్రి రాముల వారి గుడిలో పట్టాభిషేకం.. 25 నుండి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు

భద్రాచలం: భద్రాద్రి రాములోరి కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 17న సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం వేడుకలను

Read More
Home Page SliderNational

రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ?

హీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్‌ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23న ఉదయ్‌పూర్‌లో అతి కొద్దిమంది స్నేహితుల సమక్షంలో వారి

Read More
Home Page SliderNational

కన్యాదాన్ ఎల్ఐసీ పాలసీ.. పెళ్లికి రూ.26 లక్షలు

ఆడ పిల్లల వివాహం కోసం తల్లిదండ్రులు డబ్బులు సేవింగ్స్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీని తీసుకొచ్చింది. కుమార్తె కోసం పాలసీ తీసుకున్నవారు 22

Read More
Home Page SliderTelangana

హైదరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ: హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నుండి ఎంఐఎం

Read More
Andhra PradeshHome Page Slider

బీజేపీ ముఖ్య నేతలతో పురందీశ్వరి సమీక్ష

ఏపీ: విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై నాయకులతో చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5

Read More
Home Page SliderNational

బీజేపీ గూటికి గాలి జనార్దన రెడ్డి.. పార్టీ విలీనం

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన రెడ్డి బీజేపీలో చేరారు. తన పార్టీని కూడా విలీనం చేశారు. బెంగళూరులో సోమవారం పార్టీ రాష్ట్ర

Read More
Home Page SliderTelangana

గంజాయి తాగించి స్నేహితుడిని మర్డర్ చేశాడు

తెలంగాణ : గంజాయి మత్తులో అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం చేయగా, తాజాగా ఓ యువకుడు ఫ్రెండును చంపేశాడు. హైదరాబాద్

Read More
Home Page SliderTelangana

ఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ టిఫిన్‌ బైఠక్: కిషన్‌రెడ్డి

ఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ టిఫిన్‌ బైఠక్ నిర్వహించాలని కేంద్ర మంత్రి, టి.బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ఆదివారం బీజేపీ పదాధికారుల సమావేశం

Read More