మాజీ ఎంపి కేశవరావు
మాజీ ఎంపి కేశవరావు గారు వారి ఫ్యామిలీతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read Moreమాజీ ఎంపి కేశవరావు గారు వారి ఫ్యామిలీతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read Moreఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్కంఠకు గురిచేస్తోంది. 11 గంటల వరకు 23.4 శాతం పోలింగ్ నమోదయ్యింది. వీరిలో 24.17 శాతం మహిళలు కాగా, పురుషులు 23.68
Read Moreతెలంగాణ మాజీమంత్రి కేటీఆర్ తన ఓటుహక్కును కుటుంబసభ్యులతో కలిసి వినియోగించుకున్నారు.
Read Moreతెలంగాణ లోక్సభ పోలింగ్: ఓటు వేసిన బీజేపీ ఎంపి మాధవీలత.. చార్మినార్ నియోజకవర్గం నుండి పోటీలో నిలబడ్డారు.
Read Moreఏపీలో పోలింగ్ భారీగా నమోదవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏపీలో 24 శాతం పోలింగ్ పూర్తయ్యింది. ఎన్టీఆర్ జిల్లాలో 21.39 శాతం, పల్నాడు
Read Moreకుటుంబంతో కలిసి ఓటేసిన TSRTC ఎండి సజ్జనార్
Read Moreఓటు వేసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి దంపతులు.. హైదరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న రాజమౌళి దంపతులు..
Read Moreఏపీలో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదయ్యింది. భారీగా నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు
Read Moreజనసేన అధినేత పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవోతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి వంగా గీతతో
Read Moreకుటుంబ సభ్యులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అందరూ ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య హక్కును
Read More