ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆయన ఓటేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Moreమెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆయన ఓటేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Moreప్రతిష్టాత్మకంగా జరుగుతున్న హిందూపురం ఎన్నిక హారాహోరీగా సాగుతోంది. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, భార్య వసుందరతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిందూపురం అసెంబ్లీ ఎన్నికలో వైసీపీ
Read Moreఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుష్పకు ముందు తర్వాత అన్నట్టుగా ఇండియన్ మూవీ స్టార్ గా ఎదిగిన బన్నీ రాకతో
Read Moreపిఠాపురంలో పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఇప్పటి వరకు 10 శాతం పోలింగ్ నమోదయ్యింది. వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓటేశారు. పిఠాపురంలో వంగా గీత, జనసేన అధినేత
Read Moreగత ఐదేళ్ల పాలనను మీరు చూశారని, ఈ పాలన వల్ల ప్రయోజనం పొందారని భావిస్తే ఉజ్వల భవిష్యత్తుకు దారితీసే ఆ పాలనకు ఓటు వేయండని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
Read Moreఏపీలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతుండగా, తెలంగాణ లోక్ సభ ఎన్నికలు మాత్రం ఈసారి పెద్ద ఊపు లేవన్నట్టుగా కన్పిస్తున్నాయ్. ఎన్నికల్లో పార్టీలు గెలవాలన్న కసిగా ఉన్నప్పటికీ,
Read Moreఏపీలో ఇవాళ అసలైన యుద్ధం జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత మూడోసారి జరగనున్న ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి, సామాజికవర్గాల చుట్టూ తిరుగుతోంది. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి,
Read More2024 లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ మే 13, సోమవారం జరగనుంది. తొమ్మిది రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో
Read More2024 లోక్సభ ఎన్నికల నాలుగో విడతలో తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగనుంది. 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును
Read Moreరోజుల తరబడి హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం తర్వాత, 175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాలను ఎన్నుకునేందుకు సోమవారం పోలింగ్కు
Read More