Author: admin

Home Page SliderTelangana

తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.30 శాతం పోలింగ్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.30 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ మందకొడిగా

Read More
News

తెలంగాణలో 40.38 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 40.38 శాతం పోలింగ్ నమోదయ్యింది. హైదరాబాద్, మల్కాజ్‌గిరి

Read More
Andhra PradeshHome Page Slider

మధ్యాహ్నం ఒంటి గంటకు 40.26 శాతం పోలింగ్ నమోదు

ఏపీలో పొలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 40.26 శాతం పోలింగ్ నమోదయ్యింది. 36.84 శాతం మేర మహిళలు ఓటేశారు. ఇప్పటి వరకు పురుషులు 35.03 శాతం ఓటేశారు.

Read More
Home Page SliderTelangana

BJP ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్

BJP ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆ దృశ్యాన్ని ప్రజలకు చూపిస్తున్న విధానాన్ని పై ఫొటోలో చూడవచ్చు

Read More
Andhra PradeshHome Page Slider

ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, భార్య భువనేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామపంచాయతీ సమీపంలోని మండల పరిషత్ ప్రాథమిక

Read More
Andhra PradeshHome Page Slider

ఎలక్షన్ నిర్వహణలో పోలీసులు విఫలం: టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయ్. 11 గంటల వరకు పోలింగ్ 25 శాతం వరకు జరిగినట్టు ప్రాధమిక అంచనాలు తెలుస్తున్నాయ్. అయితే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు

Read More
Home Page SliderTelangana

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు

జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు (ఫొటోలో వారి వేలి ముద్రలను చూపిస్తున్న దృశ్యం) తిలకించవచ్చు

Read More