Author: admin

Home Page SliderNational

ఇంతలో ఎంత మార్పు, మారిన రెండు పార్టీల కథ

తొలి ఫలితాల్లో కాంగ్రెస్ వెనుకపడినప్పటికీ, ప్రస్తుతం బీజేపీ దూసుకుపోవడంతో రెండు పార్టీల కార్యాలయాల్లో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ కంటే బీజేపీ ముందుకు సాగడంతో, మూడ్ ఒక్కసారిగా మారిపోయింది.

Read More
Home Page SliderNational

నమ్మకం ఉందంటున్నా, తేడాగా బాడీ లాంగ్వేజ్

హర్యానాలో సీన్ మారుతోండటంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బూపేందర్ సింగ్ హుడా ఆశ్యర్యానికి గురయ్యారు. తొలుత పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, తర్వాత బీజేపీ

Read More
Home Page SliderNational

హర్యానాలో బీజేపీ ఎందుకు గెలుస్తుందో చెప్పిన సీఎం నయాబ్ సింగ్ సైనీ

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కురుక్షేత్రలోని సైనీ సమాజ్ ధర్మశాలను సందర్శించి, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తోందన్న విశ్వాసం

Read More
Home Page SliderNational

హర్యానాలో సీన్ రివర్స్, బీజేపీ సంబరాలు, ఆందోళనలో కాంగ్రెస్

హర్యానాలో సీన్ చేంజ్ అవుతోంది. ఒక్కసారిగా కాంగ్రెస్ అదృష్టం దురదృష్టంగా మారినట్టుగా ఫలితాలు వెల్లడవుతున్నాయ్. సర్వే సంస్థల అంచనాలన్నీ కూడా తలకిందులయ్యేలా తీర్పు రాబోతున్నట్టుగా కన్పిస్తోంది. తొలుత

Read More
Home Page SliderNational

హర్యానాలో ఆధిక్యంలో బీజేపీ, సర్కారు మాదేనంటున్న కమలనాథులు

తొలి ఫలితాలు వచ్చే సమయానికి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగగా ప్రస్తుతం అక్కడ బీజేపీ స్వల్ప లీడ్‌లో ఉంది. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 46

Read More
Home Page SliderNational

జమ్ము, కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్, ఎన్‌సీ కూటమి

2024 జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ప్రారంభంలో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యత సాధించింది. ఉదయం 9.10 గంటలకు కాంగ్రెస్-ఎన్‌సీ 48 స్థానాల్లో, బీజేపీ 26

Read More
Home Page SliderNational

హర్యానాలో కాంగ్రెస్‌కే పట్టం

అనుకున్నట్టుగానే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కన్పిస్తున్నాయి ఫలితాలు.

Read More
Andhra PradeshHome Page Slider

ఆంధ్రప్రదేశ్ వరదల్లో నష్టంపై రెవిన్యూ శాఖ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ వరదల కారణంగా మొత్తం 179 మండలాలు, 819 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. 422 గ్రామాలు మునగగా, 25 పట్టణాలు, 142 వార్డులు ముంపునకు గురయ్యాయి. మొత్తం

Read More
Home Page SliderInternational

కరాచీ విమానాశ్రయం వద్ద పేలుళ్లు, ఇద్దరు చైనీయులు మృతి

పాకిస్థాన్‌ కరాచీ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చైనావాసులు మరణించారు. కనీసం 10 మంది గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న చైనా

Read More
NationalTrending Today

అందువల్లే ప్రమాదం… తమిళనాడు ఎంపీ సంచలన ఆరోపణలు

చెన్నైలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ షో తర్వాత హీట్ స్ట్రోక్ కారణంగా ఐదుగురు మరణించడం చాలా బాధాకరమని, అనవసరంగా అంతమందిని పోగేశారని, వారి చావులకు కారణమయ్యారన్నారు డీఎంకే

Read More