Spiritual

HealthNationalSpiritual

అయోధ్య శ్రీరామాలయంలో విషాదం..

యూపీలోని అయోధ్య శ్రీరామ జన్మభూమిలో విషాదం చోటు చేసుకుంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్‌(87) అనారోగ్యంతో కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న

Read More
Home Page SliderNationalNews AlertSpiritual

కుంభమేళాలో తిండికి కటకట..

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాకు విశేషంగా కోట్లలో ప్రజలు పోటెత్తుతున్నారు. దీనితో భారీగా వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్న సంగతి

Read More
Breaking NewsHome Page SliderNationalSpiritual

మాఘ పౌర్ణమి ఎఫెక్ట్.. ప్రయాగలో నో వెహికల్ జోన్..

మాఘమాసంలో అతి ముఖ్యమైన మాఘ పౌర్ణమి స్నానానికి కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలి రావడంతో దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనితో

Read More
Home Page SliderInternationalSpiritual

చిన్నారులను హజ్ యాత్రకు తీసుకురావద్దు..

ఇకపై చిన్నారులకు హజ్ యాత్ర ప్రవేశం లేదని నిషేధం విధించింది సౌదీ అరేబియా. ఈ యాత్రకు చిన్న పిల్లలను తీసుకువచ్చి, యాత్రలో జరిగే అనూహ్య ప్రమాదాల బారిన

Read More
Andhra PradeshHome Page SliderNews AlertSpiritual

పెన్నుల కోసం పోటెత్తిన భక్తులు..

కోనసీమ జిల్లా అయినవిల్లి వినాయకస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఒక విచిత్రమైన పూజ ద్వారా కొత్తగా వార్తల్లోకెక్కింది. చదువులనిచ్చే గణపతిని లక్ష పెన్నులతో పూజించి,

Read More
Breaking NewscrimeHome Page SliderNationalSpiritual

మహాకుంభమేళాలో ఫుల్లు ట్రాఫిక్ జామ్‌

మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తుతుంటంతో ప్రయాగ్‌రాజ్‌ చేరుకునే అన్ని రోడ్డు మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 25 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌

Read More
Andhra PradeshBreaking NewsPoliticsSpiritualTelangana

చిలుకూరు ఆల‌య అర్చ‌కునిపై దాడి హేయం

ద‌క్షిణభార‌తదేశ మ‌హాన‌గారాల్లోనే సుప్ర‌సిద్ధ ఆల‌య‌మైన శ్రీ‌చిలుకూరి బాలాజి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు రంగ‌రాజ‌న్‌పై దాడి హేయ‌మ‌ని మాజీ మంత్రి కేటిఆర్ అన్నారు.ఏపికి చెందిన ప్ర‌ముఖ ఆధ్యాత్మిక ప్ర‌చార

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNationalNews AlertSpiritual

విజయవాడ కనక దుర్గమ్మకు రూ.2.28 కోట్ల కానుకలు

ఏపీలోని విజ‌య‌వాడ‌ ఇంద్ర కీలాద్రిపై వేంచేసి ఉన్న‌ శ్రీ‌క‌న‌క‌దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి వార్ల దేవాల‌యంకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. జనవరి 21 నుంచి ఈనెల 5 వరకు

Read More
Breaking NewsHome Page SliderNationalSpiritual

శివ‌రాత్రికి రావాల‌ని సీఎంకి ఆహ్వానం

ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.రానున్న మ‌హాశివ‌రాత్రికి త‌మ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే జాత‌ర మ‌హోత్స‌వానికి

Read More
Home Page SliderNationalNews AlertSpiritualTrending Today

కుంభమేళాలో ప్రధాని పుణ్యస్నానం

కోట్లాది మంది పాల్గొనే ఆధ్యాత్మిక పుణ్యస్నానాల కుంభమేళాలో నేడు ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. కొద్ది సేపటి క్రితం ప్రయాగరాజ్‌లో ఆయన త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు.

Read More