Breaking News

Get latest World Breaking news, Top Stories, Global Affairs

Breaking NewsHome Page SliderNationalNewsNews Alert

9వ తరగతిలో మూడో భాష వద్దు: సుప్రీంకోర్టు

సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల్లో 9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను ప్రవేశపెట్టే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే దశలో విద్యార్థులపై అదనపు భాషను

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderTrending Today

ఆక్వా రైతులను దెబ్బతీశారు: గొట్టిపాటి

అమరావతి: ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు.

Read More
Breaking NewsHome Page SliderNewsTelanganaTrending Today

సక్సెస్ స్కూల్‌పై చర్యలు కోరిన బీజేపీ

హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని సక్సెస్ స్కూల్‌లో ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్- ఫాతిహా హోంవర్క్‌గా ఇచ్చారనే ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Read More
Breaking NewsHome Page SliderNewsTelanganaTrending Today

మర్కుక్‌లో నాసిరకం రేషన్ బియ్యం

ములుగు జిల్లా (ఏడీఎన్ఎన్): మర్కుక్ మండల కేంద్రంలోని చౌకధర దుకాణాల్లో జులై నెలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉందంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బియ్యంలో

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

బోటు ప్రమాదంపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన జగన్

విశాఖపట్నంలో బోటు ప్రమాదంలో బాధితులైన మత్స్యకార కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. జబ్బర్‌తోటలో బాధితులను ఓదార్చిన అనంతరం ఆయన మీడియాతో

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelangana

రూ.668 కోట్లతో ఈఎస్‌ఐ వైద్య ప్రాజెక్టులు ప్రారంభం

కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.668 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా ఏడు ఈఎస్‌ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించింది. కేంద్ర కార్మిక శాఖ

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

నెల్లూరు ఏఓ హత్య కేసు నిందితుడి దారుణం -భార్యాపిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelanganaTrending Today

బీఆర్ఎస్‌కు పొన్నం కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయాలు చేయడం సరికాదని, ప్రాజెక్టు దెబ్బతినడానికి బీఆర్ఎస్

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews AlertTrending Today

రైతులపై కక్ష సాధింపు: అంబటి

తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులపై రౌడీయిజం చేస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews AlertTrending Today

భూమనపై ఓంకార్ విమర్శలు

తిరుమల: తిరుమలలో వైసీపీ నేతలు అక్రమంగా దుకాణాలు నిర్వహిస్తున్నారని, ఇందుకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్

Read More