Author: Ismail Shaik

Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

మారుతున్న మునుగోడు ముఖచిత్రం

మునుగోడు నియోజకవర్గంలో మద్యం మహమ్మారిని నియంత్రించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని పునర్నిర్మించాలన్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంకల్పం ఇప్పుడు ఒక మహోద్యమంలా పల్లెపల్లెకూ పాకుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

యూరియా అందించలేని చేతకాని ప్రభుత్వం

రాష్ట్రంలో అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయని, సాగుకు అత్యంత కీలకమైన యూరియాను కూడా సకాలంలో సరఫరా చేయలేకపోవడం ప్రస్తుత ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అని మాజీ ఎమ్మెల్సీ

Read More
Andhra Pradeshhome page sliderHome Page Slider

ఉగాది నుంచే ‘గ్రీన్ కవర్’ యాక్షన్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని నింపే ‘గ్రీన్ కవర్ ప్రాజెక్టు’లో

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternational

మూడు దేశాలను మ్యాప్ లో ఆక్రమించాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం లేపారు. తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ఆయన షేర్‌ చేసిన ఒక మ్యాప్‌ ప్రపంచవ్యాప్తంగా

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణలో సినిమా టికెట్ ధరల ఇష్టారాజ్య పెంపుదలపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఏ సినిమాకైనా టికెట్ ధరలు పెంచాలనుకుంటే, ఆ నిర్ణయాన్ని

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

అనకాపల్లిలో కూటమి పార్టీల మధ్య రచ్చ

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో అధికార కూటమి పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ స్థలంలో చెట్ల నరికివేతపై మొదలైన

Read More
Breaking NewsBusinessHome Page Sliderhome page slider

భారీ అంచనాలతో ఐపీఓకు ఫోన్‌పే రెడీ

ఇంటర్నెట్ డెస్క్ : వాల్మార్ట్ నేతృత్వంలోని ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెబీ సూచించిన మార్పులు, చేర్పులకు అనుగుణంగా అప్డేటెడ్

Read More
News

దేశానికి తెలంగాణ పోరాటం దిక్సూచి

దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ , వామపక్ష పార్టీలు కలిసి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని ఉప

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternational

ట్రంప్ ‘ బోర్డు ఆఫ్‌ పీస్‌’ రూల్స్ తెలిస్తే షాకే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన ‘బోర్డు ఆఫ్‌ పీస్‌’ ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్‌ వరుసగా

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతల విమర్శనాస్త్రాలు

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలను

Read More