Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

డోన్‌లో క్రిప్టో క‌రెన్సీ మోసం

నంద్యాల జిల్లా డోన్‌లో క్పిప్టో క‌రెన్సీ మోసం వెలుగు చూసింది. రామాంజ‌నేయులు అనే వ్య‌క్తి దాదాపు 200 మంది నుంచి రూ.40కోట్ల‌కు పైగా అక్ర‌మంగా వ‌సూలు చేశాడు. కేవ ఇండ‌స్ట్రీస్ పేరుతో అత‌ను ఈ మోసానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల ప్రాధ‌మిక విచార‌ణ‌లో వెల్ల‌డైంది. నిందితుడు బోర్డు తిప్పేయ‌డంతో బాధితులంతా లోక‌ల్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.