telangana,

Breaking NewsBusinesscrimeHoroscope TodayNewsNews Alerttelangana,Trending Today

హైదరాబాదులో భారీ సైబర్ నేరాలు…!

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన అనేక ఘటనలు, ముఖ్యంగా డేటా లీక్‌లు, హ్యాకింగ్, అక్రమ డేటా సేకరణ వంటి ప్రమాదకరమైన

Read More
Home Page SliderTelanganatelangana,

బీఆర్‌ఎస్‌కు రూ.41 కోట్లు..గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు

బీఆర్‌ఎస్ పార్టీకి రూ.41 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారన్న నేపథ్యంలో మాదాపూర్‌లోని  గ్రీన్‌కో ఎనర్జీ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో

Read More
HealthHome Page SliderTelanganatelangana,

శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్..

కిమ్స్ ఆసుపత్రిలో గత 35 రోజులుగా చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు హీరో అల్లు అర్జున్ నేడు సికింద్రాబాద్ కిమ్స్ అసుపత్రికి వెళ్లనున్నారు. ఉదయం 10

Read More
Breaking NewsHome Page SliderNationaltelangana,

ఢిల్లీ ఏఐసీసీ కార్యాల‌యానికి రేవంత్ సెగ‌

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్ల కలకలం రేగింది. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు తో తెలంగాణ

Read More
Home Page SliderPoliticsTelanganatelangana,

ఫార్ములా కేసులో ఏసీబీ జోరు..కేటీఆర్ ఇంట్లో సోదాలు

ఫార్ములా ఈ  కేసులో ఏసీబీ జోరు పెంచింది. ఈ కేసులో ఏ 1 గా ఉన్న కేటీఆర్ గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో ఇంట్లో నేడు తనిఖీలు మొదలు

Read More
Home Page SliderTelanganatelangana,

ఇకపై ఈజీగా బెంగళూరుకు..ఆరాంఘర్ వంతెన ప్రారంభం

హైదరాబాద్ నుండి బెంగళూరు హైవేకు  వెళ్లాలంటే ఆరాంఘర్ వరకూ చాలా రద్దీని ఎదుర్కోవలసి వస్తుంది.  గంటల తరబడు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా కొత్తగా ఆరాంఘర్- జూపార్క్ వంతెన ప్రారంభమయ్యింది.

Read More
Home Page SliderNews AlertTelanganatelangana,

అల్లు అర్జున్‌కు పోలీసుల వార్నింగ్

హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు తమకు సమాచారం ఇవ్వకుండా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లకూడదంటూ వార్నింగ్ ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు ఎప్పుడు రావాలనుకున్నా

Read More
Breaking NewsHome Page SliderNationalNews Alerttelangana,

తెలంగాణకు రూ.34వేల కోట్ల నిధులు

మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వేస్టేషన్లన్నీ పరిశుభ్రంగా మారాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.సోమ‌వారం చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ ప్రారంభోత్స‌వంలో మ‌రో కేంద్ర మంత్రి

Read More
Breaking NewsHome Page SliderPoliticstelangana,

తెలంగాణ‌లో రెడ్ బుక్ రెడీ…!

2024 ఎన్నిక‌ల ముందు నుంచి ఏపిలో అప్ప‌టి విప‌క్ష పార్టీ టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ ప్ర‌వేశ‌పెట్టిన రెడ్ బుక్ త‌ర‌హాలో…తెలంగాణ‌లో బీ.ఆర్‌.ఎస్.పార్టీ

Read More
Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

సినిమాలపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరుగుతున్న తెలుగు మహా సభలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ తెలుగు సినిమాల గురించి ప్రస్తావించారు.

Read More