Home Page Slider

Breaking Newshome page sliderHome Page Slider

రెండేళ్లలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

తెలంగాణలో వచ్చే రెండేళ్లలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడే పాలమూరు ప్రజలకు అసలైన న్యాయం జరుగుతుందని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు ధీమా వ్యక్తం

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని , పాలమూరు-రంగారెడ్డిపై పగబట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు .కేవలం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternational

ట్రంప్ పంజా, వెనిజులా అధ్యక్షుడు బందీ

గత కొంతకాలంగా అమెరికా-వెనెజువెలా మధ్య ముదురుతున్న విభేదాలు చివరకు యుద్ధానికి దారితీశాయి. శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కరాకస్‌పై అమెరికా వాయుసేన, ప్రత్యేక దళాలు కరాకస్‌లోని అధ్యక్ష

Read More
Home Page Sliderhome page sliderTelangana

తుంగతుర్తిలో అభివృద్ధి శూన్యం

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఎస్సారెస్పీ రెండో దశ కాలువలు, రిజర్వాయర్ల పరిస్థితి దారుణంగా తయారైందని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ‘జాగృతి జనం బాట’లో

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

హైదరాబాద్ ఉనికిని దెబ్బతీస్తే ఊరుకోం

హైదరాబాద్ మహానగరాన్ని ఎటువంటి సాంకేతిక అధ్యయనం లేకుండా, ఇష్టమొచ్చినట్లు విభజిస్తూ ప్రభుత్వం చారిత్రక జంట నగరాల ఉనికిని నాశనం చేస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే

Read More
Home Page SliderNewsTelangana

శంషాబాద్‌లో దిగాల్సిన విమానాలు గన్నవరంలో ల్యాండ్!

విజయవాడ: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనివల్ల రన్‌వేపై విజిబిలిటీ కనిష్ట స్థాయికి పడిపోవడంతో విమానాల

Read More
Home Page Sliderhome page sliderNationalNews

ఇండోర్ విషాదంపై రాహుల్ గాంధీ నిప్పులు

మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో మంచినీరే మృత్యుపాశమై ప్రజల ప్రాణాలు తీసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇండోర్‌లో కలుషిత నీరు తాగి ప్రజలు మరణించిన

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

తెలంగాణ శాసనసభలో యూరియా సెగ

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది . రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

కోనసీమ కలెక్టర్‌కు తప్పిన జలగండం

సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద శుక్రవారం ఉదయం నిర్వహించిన పడవ

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్ల వివాదానికి తెర

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 నోటిఫికేషన్ రిజర్వేషన్లపై గత కొంతకాలంగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి తెరపడింది. గ్రూప్-2 రిజర్వేషన్ పాయింట్లను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు

Read More