ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపించారు.
Read Moreకేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపించారు.
Read Moreముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, ఒప్పందాలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కంపెనీలను
Read Moreపొలిటికల్ ట్రోల్స్ అన్నీ టిడిపి నుంచే వస్తుంటాయనేది జగద్వితం.అలాంటి ట్రోల్ ఒకటి నారా లోకేష్ పుట్టిన రోజున పుట్టింది. అదేంటో వింటే ఒకింత ఆశ్యర్యం…మరొకింత ఒళ్లు గగుర్పాటు
Read Moreఅమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ అనేక నూతన చట్టాలపై అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం చేశారు. వీటిలో భారతీయులకు అత్యంత ఆందోళన కలిగించిన అంశం పుట్టుకతో పౌరసత్వ
Read Moreతెలంగాణలోని హనుమకొండలో కమలాపురం గ్రామసభలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై అధికారులను ప్రశ్నించారు. అనంతరం
Read Moreఫిబ్రవరి1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఈసారి వేతన జీవులకు ఊరట లభించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వార్షికాదాయం రూ.10 లక్షల వరకూ ఆదాయపు
Read Moreఉక్రెయిన్ తో యుద్ధం ఆపాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ … రష్యా అధ్యక్షుడు పుతిన్ ని హెచ్చరించారు. లేదంటే భారీ ఆంక్షలు విధిస్తామని తత్ఫలితంగా తీవ్ర
Read Moreనేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతగానో కృషి చేసిన సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని ఆదర్శంగా, వారసత్వంగా
Read Moreహైద్రాబాద్లోని చింతల్ బస్తీలో హైడ్రా కూల్చివేతలపై అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు. హైడ్రా కూల్చివేతలు చేపట్టాలంటే తొలుత పాతబస్తీ నుంచి నిర్వహించాలని ఆ
Read Moreఅమెరికాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలయ్యింది. నూతన అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేసిన పుట్టుకతో పౌరసత్వ విధానం ఫిబ్రవరి 20 నుండి రద్దు కాబోతోంది. కాబట్టి
Read More