Politics

Breaking NewsHome Page SliderNationalPolitics

మాజీ డిసిఎం సిసోడియా ఓట‌మి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడ‌లన్నీ బండ్ల‌వుతున్నాయి.ఆప్ కేబినెట్‌లో కీల‌కంగా వ్య‌వ‌హిరించి,డిసీఎంగా ప‌నిచేసిన సిసోడియా 600 ఓట్ల‌తో ఓట‌మి పాల‌య్యారు. జైలుకెళ్ళొచ్చిన సానుభూతి ఇసుమంత కూడా ప‌నిచేయ‌లేదు. జంగ్

Read More
Home Page SliderNationalNewsPolitics

ఢిల్లీలో కమల వికాసం..ఆప్ విలవిల

ఢిల్లీలో బీజేపీ ప్రభజనం కనిపిస్తోంది. నేటి ఎన్నికల ఫలితాలలో బీజేపీ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ప్రస్తుత సీఎం ఆతిశీ సహా పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. ఆప్

Read More
Home Page SliderPoliticsTelangana

మంత్రివర్గంపై వారిదే నిర్ణయం.. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో ఎవరిని తీసుకోవాలో, ఎవరిని తీసుకోకూడదో వంటి కీలక నిర్ణయాలన్నీ అధిష్టానానివే అంటూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో

Read More
Home Page SliderNationalNews AlertPolitics

ఎమ్మెల్యేలకు లంచం ఆరోపణలు..కేజ్రీవాల్‌పై ఏసీబీ దర్యాప్తు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు అలా అయ్యాయో లేదో, ఇలా ప్రధాన పార్టీలు పరస్పర ఆరోపణలతో మండిపడుతున్నాయి. రేపు ఎన్నికల ఫలితాలు ప్రకటించనుండడంతో నేడు ఆప్, బీజేపీ పార్టీలు

Read More
Andhra PradeshHome Page SliderPolitics

వైసీపీలోకి మాజీ మంత్రి

వైసీపీ పార్టీలోకి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చేరారు. ఆయన పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. శైలజానాథ్‌తో పాటు

Read More
Home Page SliderInternationalNewsPolitics

భారత సైన్యంలో చైనా డ్రోన్స్ కలకలం..

భారత సైనిక దళాల ఆయుధాల తయారీ, డ్రోన్ల తయారీ విడిభాగాల విషయంలో చైనాకు సంబంధించిన విడిభాగాలు ఉండడంతో  కేంద్రప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వీటిలో బీజింగ్ నుండి దిగుమతి

Read More
Andhra PradeshHome Page SliderPolitics

ఏపీలో వారికి 50 శాతం సబ్సిడీ రుణాలు..

ఏపీ ప్రభుత్వం బీసీ, ఈబీసీ కేటగిరీ వ్యక్తులకు బిజినెస్ రుణాలు సబ్సిడీపై ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. స్వయం ఉపాధికోసం బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు మంజూరు

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderPolitics

యూనివ‌ర్సిటీకి బాంబు బెదిరింపు

ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హ్యూమన్ ఐఈడీ బాంబ్ పేరుతో పేల్చేస్తామంటూ కళాశాలకు ఆగంతకుడు మెయిల్ చేశాడు. కళాశాల అధికారులు తిరుపతి

Read More
Breaking NewscrimeHome Page SliderNews AlertPolitics

ఏపిలో కొన‌సాగుతున్న కూల్చివేత‌లు

ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేదలను టార్గెట్ చేస్తూ కొందరు కూటమి నేతల.. ఆదేశాలతో అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. గురువారం అర్ధ‌రాత్రి

Read More
Breaking NewscrimeHome Page SliderNews AlertPoliticsTelangana

రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన విద్యార్థి

ట్రైన్ లో ప్ర‌యాణిస్తున్న ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌ప‌డిపోయిన‌ ఫోన్ కోసం ప్రాణాల‌మీద‌కు తెచ్చుకున్నాడు ఓ విద్యార్ధి.హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్

Read More