భారత్ పర్యటనకు విచ్చేసిన ఉపాధ్యక్షుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేడు భారత పర్యటనకు విచ్చేశారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం ఆయనతో భేటీ కానున్నారు.
Read Moreఅమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేడు భారత పర్యటనకు విచ్చేశారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం ఆయనతో భేటీ కానున్నారు.
Read Moreఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కబ్జాకు హైదరాబాద్లోని హైడ్రా బ్రేక్ వేసింది. కొండాపూర్ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఆయన అక్రమ కట్టడాలు చేపడుతున్నట్లు సమాచారం
Read Moreరష్యా, ఉక్రెయిన్ల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ప్రయత్నిస్తూనే, ఉక్రెయిన్కు మద్దతును తగ్గిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహా ప్రకారం ఉక్రెయన్లోని
Read Moreఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో తొలి ప్రతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు మంత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ
Read Moreఅట్టహాసంగా ఉపాధి హామీ కూలీ పధకానికి తుట్లు పొడుస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో ఈఘటన వెలుగు చూసింది. మామిడిపాలెం పంచాయితీలో ఉపాధి హామీ
Read Moreఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు.
Read Moreప్రస్తుతం జరుగుతున్న సాంప్రదాయ యుద్ధాల స్థానంలో ఇకపై ఆర్థిక, సైబర్ యుద్ధాలే జరుగుతాయన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతికత భూమి,
Read Moreగత ప్రభుత్వ కాలంలో నిర్మించిన కాళేశ్వరంప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదికకు రెడీ అయ్యింది. దీనికి కమిషన్ ఆమోదం తెలిపింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ విచారణలో విజిలెన్స్
Read Moreరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. దానిని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పశ్చమ బెంగాల్ టీచర్ల తొలగింపు విషయంలో
Read Moreతెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించాలంటూ తెలంగాణ పోలీసులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు
Read More