Politics

Breaking NewsHome Page SliderNationalPolitics

సింధూర మొక్క నాటిన ప్రధాని మోదీ..ఎవరిచ్చారంటే…

ప్రధాని నరేంద్ర మోదీ  దిల్లీలోని తన అధికార నివాస ప్రాంగణంలో ‘సింధూర’  మొక్కను నాటారు. ఈ మొక్కను  బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్తో భారత్ చేసిన

Read More
Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

“ప్రజా పాలనా? దర్పమా?” హరీష్ రావు ఫైర్

ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆహార విషప్రయోగ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Read More
Andhra PradeshHome Page SliderNewsPolitics

వెన్నుపోటు దినం నిరసనలకు జగన్ పిలుపు

కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని… ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ

Read More
Andhra PradeshHome Page SliderPolitics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇస్రో మధ్య కీలక ఒప్పందం

ఏపీలో పౌర సేవలకు అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇస్రో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాయి. రియల్ టైమ్‌లో పౌర కేంద్రీకృత పాలన కోసం అంతరిక్ష సాంకేతిక

Read More
Andhra PradeshBusinessHome Page SliderNews AlertPolitics

ఏపీలో కోటి మొక్కలు నాటేందుకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చదనాన్నిపెంచే దిశగా ప్రణాళిక రూపకల్పన అంకురార్పణ జరిగింది. పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో

Read More
Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

‘నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయండి’..రాజాసింగ్

తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ కల్లోలం రేపుతోంది. తరుచుగా టీ.బీజేపీ నాయకత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే

Read More
Home Page SliderInternationalNews AlertPolitics

చైనాతో దోస్తీకి రెడీ అవుతున్న బంగ్లాదేశ్..

భారత్‌తో కయ్యానికి దిగుతున్న బంగ్లాదేశ్ చైనాతో సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతోంది. దోస్తీకి రెడీ అయినట్లు సిగ్నల్స్ పంపుతోంది. చైనా అత్యధిక పెట్టుబడులు పెడితే తమ దేశ ఆర్థికవ్యవస్థ

Read More
Home Page SliderNationalPoliticsTrending Today

పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ

పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ మొదటి వారంలో జమ్మూలో పర్యటిస్తారు. కాశ్మీర్‌కు మొదటి వందే

Read More
Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

విజయశాంతికి కూడా ఛాన్స్ లేదట..

తెలంగాణ కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోయాయి. తాము సీనియర్లు అయినా తమకు ఈ కమిటీలో ఛాన్స్ దొరకలేదని

Read More
crimeHome Page SliderInternationalNewsPolitics

మాజీ ప్రధానికి మరణశిక్ష ముప్పు..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో కొత్త కేసు నమోదయ్యింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ప్రాసిక్యూటర్ అధికారికంగా ఆమెపై నేడు చార్జిషీట్ సమర్పించింది. భయంకరమైన ఈ

Read More