Trending Today

Trending news in the world

Home Page SliderNationalPoliticsTrending Today

కేటీఆర్‌పై పవన్ కళ్యాణ్ ట్వీట్..

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌నుద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. రాజకీయాల విషయంలో బేధాభిప్రాయాలున్నా, వ్యక్తిగతంగా సోదరభావం ఉందని వెల్లడించారు. కేటీఆర్

Read More
Home Page SliderNationalNewsPoliticsTrending Today

‘ఇది నా ఫెయిల్యూర్’..ముఖ్యమంత్రి క్షమాపణలు

అసెంబ్లీ వేదికగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఉద్వేగానికి లోనయ్యారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా పర్యాటకులు వచ్చే

Read More
Home Page SliderNationalNews AlertPoliticsTrending Todayviral

పాక్ మహిళలపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ మహిళలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. వివాహాల ద్వారా పాకిస్తాన్ మహిళలు భారత్‌లో ప్రవేశించడంతో

Read More
Home Page SliderNationalNews AlertTrending Todayviral

డ్యాన్స్‌ వీడియోలో పట్టుబడ్డ  పహల్గామ్‌ ఉగ్రవాదులు

పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనలో టూరిస్టుల వీడియోలు కీలకంగా మారాయి. మహారాష్ట్ర టూరిస్ట్ శ్రీజిత్ తన కుమార్తె డ్యాన్స్‌ వీడియోలో అనుమానితులను గుర్తించారు. ఈ వీడియోల్లో ఇద్దరు అనుమానాస్పదంగా

Read More
crimeHome Page SliderNationalTrending Today

వారి రహస్య స్థావరం స్వాధీనం..

జమ్మూకశ్మీర్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు సంబంధించిన రహస్య స్థావరాన్ని కనిపెట్టారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో వారి రహస్య స్థావరాన్ని

Read More
Home Page SliderNationalNews AlertPoliticsTrending Today

గుజరాత్‌లో 1000 మంది..

ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్‌లోని అక్రమ వలసదారులని గుర్తించే పనిలో పడ్డాయి రాష్ట్రప్రభుత్వాలు. ఈ క్రమంలో గుజరాత్‌లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 1000 మంది పట్టుబడ్డారు. వీరందరూ బంగ్లాదేశ్‌కు

Read More
Home Page SliderNationalTrending Todayviral

పబ్‌జీ ప్రేమతో భారత్‌లోకి..ఆ పాక్ మహిళను వెళ్లగొడతారా..?

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తానీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీమా హైదర్ అనే పాకిస్తాన్ మహిళ

Read More
Home Page SliderLifestyleNationalNews AlertTrending Today

మిలటరీలో చేరతారా..?భారీగా నోటిఫికేషన్లు..

భారత మిలటరీ భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆసక్తి ఉన్న యువతీ యువకులు దరకాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటన విడుదలయ్యింది. ఇండియన్ మిలటరీ అకాడమీలో జనవరి 2026న

Read More
Andhra PradeshHome Page SliderNews AlertTrending Todayviral

ఈ టీచర్ చేసిన పని చూస్తే..

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మూడు రమేష్ బాబు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు.  బడి ఈడు

Read More
Andhra Pradeshhome page sliderNews AlertPoliticsTrending Today

ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన ఏం చేసిందంటే..

ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన కార్యకర్తలు విజయవాడలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ మానవహారంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. ఈ

Read More