బోనాల ఉత్సవాలకు అంతా సిద్ధం… ఈసారి ఏకంగా రూ .20 కోట్లు
హైదరాబాద్లో జరుగనున్న ప్రసిద్ధ బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈసారి రూ. 20 కోట్లు కేటాయించింది. మంగళవారం మంత్రి కొండా సురేఖ అన్ని శాఖల అధికారులతో
Read MoreGet latest Telangana Political news headlines, latest breaking news, political videos & political analysis on latest political trending news, Trs, Bjp, TCongress. Read for more news on Manasarkar.
హైదరాబాద్లో జరుగనున్న ప్రసిద్ధ బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈసారి రూ. 20 కోట్లు కేటాయించింది. మంగళవారం మంత్రి కొండా సురేఖ అన్ని శాఖల అధికారులతో
Read Moreఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన యువకుడు జీవితాన్ని ముగించుకున్న విషాద ఘటన తంగళ్లపల్లి మండలం దెసాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) సోమవారం తన
Read Moreపరిశుభ్ర శక్తిని ప్రోత్సహిస్తున్నామనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఒక్క చిన్న హైడ్రో పవర్ (SHP) ప్రాజెక్టు కూడా స్థాపించలేదు.
Read Moreసికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మానవ అక్రమ రవాణాపై పోరాటంలో దూకుడు పెంచింది. ఈ ఏడాది ఇప్పటివరకు 238 మంది పిల్లలను రక్షించి, 69
Read Moreఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆహార విషప్రయోగ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Moreహైదరాబాద్: అల్వాల్లోని చిన్నారుకుంట వద్ద అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను HYDRAA అధికారులు గురువారం కూల్చివేశారు.చిన్నారుకుంట ప్రాంతంలోని FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో మూడు భవనాలను
Read Moreహైదరాబాద్: పాతబస్తీలో బక్రీద్ పండగ సందడి మొదలైంది. శనివారం పండగ కావడంతో ‘ఖుర్బానీ’ ఇవ్వటానికి గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు కొనుగోలు చేస్తున్నారు. చంచల్గూడ జైలు రోడ్డు, మలక్పేట
Read Moreమున్సిపల్ ఎన్నికలకు రాష్ర్ట ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు వీటిలో విలీనం అయిన గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డులు,
Read Moreతెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ కల్లోలం రేపుతోంది. తరుచుగా టీ.బీజేపీ నాయకత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే
Read More‘కాళేశ్వరం ప్రాజెక్టు.. కూలేశ్వరం అయ్యిందని కొంతమంది మూర్ఖులు తెలిసితెలియక మాట్లాడుతున్నారు అని కేటీఆర్ అన్నారు. అది 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జల అక్షయపాత్ర. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
Read More