Telangana

Get latest Telangana Political news headlines, latest breaking news, political videos & political analysis on latest political trending news, Trs, Bjp, TCongress. Read for more news on Manasarkar.

Home Page SliderPoliticsTelanganatelangana,

‘మా నాన్న తర్వాత మీ నాన్ననే నమ్మాను’..మంత్రి

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైరయ్యారు. “మా నాన్న తర్వాత నేను ఎక్కువగా నమ్మింది మీ నాన్న కేసీఆర్‌నే. కానీ తడిగుడ్డలతో

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

తెలంగాణ పోలీసుల‌కు హైకోర్టు మొట్టికాయ‌లు

సంచ‌ల‌నం సృష్టించిన ల‌గ‌చ‌ర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద్ర రెడ్డిపై పోలీసులు వివిధ స్టేష‌న్ల ప‌రిధిలో ఒక అంశానికి సంబంధించిన కేసుపై అనేక ఎఫ్ఐఆర్‌లు

Read More
Home Page SliderTelangana

ఓ విద్యార్థి ప్రాణం తీసిన పూరీలు

స్కూల్ లంచ్ టైంలో భోజనం చేస్తుండగా పూరీలు గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన బేగంపేటలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిగూడకు

Read More
Home Page SliderTelangana

ఆర్టీసీ బస్సులో గుండె పోటుతో వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండె పోటు రావడంతో మృతి చెందాడు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన డొంకెన పాండు గీత కార్మికుడు పని మీద

Read More
Breaking NewsHome Page SliderTelanganaTrending Today

విషాహారం తిని విద్యార్ధిని మృతి

ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్ధిని శైల‌జా మృత‌దేహంతో బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌భుత్వ ఆశ్ర‌మ‌ పాఠ‌శాల‌లో స‌రైన పౌష్టికారం

Read More
crimeHome Page SliderTelangana

నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ

ఫ్లాట్ ఫాం పై నిద్రిస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్ల‌డంతో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.ఇందులో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు.ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని మ‌ధ్య కేర‌ళ జిల్లా

Read More
Breaking NewsHome Page SliderPoliticsTelangana

ఆదాని ఇచ్చిన డ‌బ్బుని వెనక్కిచ్చేస్తున్నాం

గ‌త కొద్ది రోజుల జ‌రుగుతున్న ఆదాని వ్య‌వ‌హారం రాద్దాంతం నేప‌థ్యంలో.. తెలంగాణ‌కు ఆదాని ఇచ్చిన రూ.100కోట్ల‌ను వెన‌క్కి ఇచ్చేస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.ఈ మేర‌కు జూబిలీ

Read More
Home Page SliderTelangana

రోడ్డుపై లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏఈ

తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద పల్లి జిల్లా కేంద్రంలో ఏసీబీ రెయిడ్స్ జరిగాయి. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ నర్సింగరావు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ కు

Read More
Home Page SliderTelangana

విమానంలో పాములు.. భయాందోళనలో ప్రయాణికులు..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో విషపూరితమైన పాములు లభ్యమయ్యాయి. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద విషపూరితమైన పాములు

Read More
Breaking NewsHome Page SliderPoliticsTelangana

ల‌గ‌చ‌ర్ల బాధితులు ఆందోళ‌న చేస్తుంటే రేవంత్ జ‌ల్సా చేస్తున్నాడు

గడ‌చిన 9 నెల‌ల నుంచి ల‌గ‌చ‌ర్ల రైతులు భూమి కోసం పోరాటం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి క‌నీసం వారితో మాట్లాడేందుకు కూడా సుముఖంగా లేక‌పోవ‌డం దౌర్భాగ్య‌మ‌ని

Read More