లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య
లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు మరో బలయ్యాడు.గత రెండు వారాల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో ఇలా లోన్ యాప్ వేధింపులు తాళలేక బలవన్మరణాలకు పాల్పడిన ఘటన ఇది
Read MoreGet latest Telangana Political news headlines, latest breaking news, political videos & political analysis on latest political trending news, Trs, Bjp, TCongress. Read for more news on Manasarkar.
లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు మరో బలయ్యాడు.గత రెండు వారాల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో ఇలా లోన్ యాప్ వేధింపులు తాళలేక బలవన్మరణాలకు పాల్పడిన ఘటన ఇది
Read Moreధరణితో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మేం భేషజాలకు పోయి రద్దు చేయడం లేదు. దానిని బంగాళా ఖాతంలో వేస్తున్నాం. దాని స్థానంలో భూభారతి బిల్లును ప్రవేశపెడుతున్నాం
Read Moreతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నడి రోడ్డుపై బైఠాయించి రాజ్ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అదానీ విషయంపై పార్లమెంట్ లో చర్చకు కేంద్రం అంగీకరించకపోవటం..
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో అసెంబ్లీలో నిరసనలు తెలియజేస్తున్నారు. ఖాకీ దుస్తులు ధరించి, ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి బయలుదేరారు. మహిళలకు ఉచితబస్సుల కారణంగా ఆటోడ్రైవర్లు పలు
Read Moreతెలంగాణ రాజకీయం ఆగమాగమౌతోంది.బీఆర్ ఎస్ వరుస ఆందోళనలతో రేవంత్ సర్కార్కి కంటి మీద కునుకు లేకుండా పోతుంది.పోనీ ఏదో కేసులో ఇరికించి జైలుకి పంపుదామంటే అధిష్టానం అడ్డొస్తుంది.మరో
Read Moreవలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్లో బుధవారం దారుణం చోటు చేసుకుంది .పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధినిలను ప్రిన్సిపాల్ చావబాదింది. జావ తాగే సమయం ఆలస్యం కావడంతో…ఇంత
Read Moreఏపిలో అరెస్టుల పర్వం సాగుతుంటే…తెలంగాణాలో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది.హైడ్రా పేరుతో అనుమతులు లేని భవనాలు,భవన సముదాయాలను కూల్చివేస్తున్నారు.అంతే కాదు రేవంత్ క్యాబినెట్ మంత్రులు కొత్త ప్రపోజల్ ని
Read Moreరాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావడంపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కారు రేసింగ్ కేసులో అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్ కు
Read Moreహైద్రాబాద్ ( జీహెచ్ఎంసి) పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చివేస్తామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు.
Read More