Telangana

Get latest Telangana Political news headlines, latest breaking news, political videos & political analysis on latest political trending news, Trs, Bjp, TCongress. Read for more news on Manasarkar.

Home Page SliderPoliticsTelanganatelangana,

భూభారతికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం లభించింది. తెలంగాణాలో ఇంతవరకూ అమల్లో ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో ఇకపై భూ భారతి చట్టం అమలు కానుంది. త్వరలోనే

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

పోలీసుల‌పై కేటిఆర్ వైల్డ్‌ ఫైర్‌

ఏసిబి విచార‌ణ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ మంత్రి కేటిఆర్ … పోలీసుల‌పై వైల్డ్ గా ఫైర్ అయ్యారు.ఏసిబి కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కారు ఎక్క‌బోతుండ‌గా

Read More
Home Page SliderTelangana

సీఎం ఎంతకు అమ్ముడు పోయావ్..?

సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షో లపై అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

Read More
Home Page SliderTelangana

స్కూల్ హెడ్ మాస్టార్ లంచావతారం

ఏసీబీ వలలో స్కూల్ హెడ్ మాస్టార్ చిక్కాడు. కాంట్రాక్టు టీచర్ జీతం రిలీజ్ చేసేందుకు బాధితురాలి దగ్గర లంచం తీసుకుంటూ స్కూల్ హెడ్ మాస్టార్ కృష్ణ ఏసీబీకీ

Read More
Home Page SliderTelangana

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ .. భారీగా పోలీసుల మోహరింపు

ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. ఏ నిమిషంలో

Read More
Home Page SliderTelangana

ఐఏఎస్ ల బదిలీలు

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న యోగితా రాణా విద్యాశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. మైన్స్ అండ్ జియాలజీ

Read More
Home Page SliderNews AlertTelangana

తెలంగాణలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల …. ఎప్పుడంటే ?

తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం గారు మార్చి 31 నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రకటించారు. ఈ ప్రకటనతో

Read More
Home Page SliderTelangana

తిరుపతికి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 న సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Read More
Breaking NewscrimeHome Page SliderPoliticsTelangana

తెలంగాణలో ఇక నుంచి రాజుగారి చేప‌లు క‌నిపించ‌వు

అవును ఇక నుంచి తెలంగాణా వ్యాప్తంగా రాజుగారి చేప‌లు క‌నిపించని ప‌రిస్థితి ఉండ‌బోతుంది.సంక్రాంతికి ముందు నుంచే రాజుగారి చేప‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ఆ సంస్థ యాజ‌మాన్యం బుధ‌వారం ప్ర‌క‌టించింది.ఇంత‌కీ

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన లారీ

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో బుధ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి మృతిచెందాడు. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం మాందాడి పల్లిలో.. వరంగల్ –

Read More