హోటల్ తాజ్ బంజారా సీజ్…
హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ బంజారా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా ఆస్తిపన్ను కట్టకపోవడంతో, పన్ను చెల్లించాలని అనేక సార్లు నోటీసులు పంపించినా పట్టించుకోకపోవడంతో రంగలోకి
Read MoreGet latest Telangana Political news headlines, latest breaking news, political videos & political analysis on latest political trending news, Trs, Bjp, TCongress. Read for more news on Manasarkar.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ బంజారా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా ఆస్తిపన్ను కట్టకపోవడంతో, పన్ను చెల్లించాలని అనేక సార్లు నోటీసులు పంపించినా పట్టించుకోకపోవడంతో రంగలోకి
Read Moreనిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళితే దాన్ని రద్దు చేసి హైడ్రాను
Read Moreఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఈ విషయం తెలంగాణలో సంచలనం కలిగిస్తోంది. కమ్యూనిస్టు నాయకుడు గుమ్మడి నర్సయ్య గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
Read Moreప్రపంచ ప్రసిద్ధమైన తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి హైదరాబాద్లో షాక్ తగిలింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న తాజ్ బంజారా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత
Read Moreతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లపై అనుచిత
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు నీళ్లు రాలేదు కానీ బీఆర్ఎస్ నేతల జేబులు నిండాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలోని మీడియా సమావేశంలో
Read Moreరంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల పరిసర ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో ఇప్పటి వరకు ఎండలతో
Read Moreకాళేశ్వరం అవకతవకల వ్యవహారంలో రాజలింగమూర్తి కేసు గెలిస్తే తమ ఆటలు సాగవనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య సరళతో పాటు అతడి కూతురు, అన్న
Read Moreహైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్ ఏసీబీకి
Read Moreమేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి అనే వ్యక్తి బుధవారం హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనలో పూర్తి
Read More