News

Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

రేణిగుంట రహదారిపై అదనపు యాక్సెస్ రోడ్డుకు రైల్వే ఆమోదం

తిరుపతి: తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలితంగా తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్‌ 107 వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జ్‌

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNationalSports

షమీ లాంటి బౌలర్లు చాలా అరుదు: గిల్

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ షమీపై ప్రశంసల వర్షం కురిపించారు. “షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు,” అని ఆయన తెలిపారు. ప్రెస్

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNews

పెట్టుబడిదారులకు పూర్తి భరోసా: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో నిర్వహించిన ఇండియా–యూరప్

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

“క్రెడిట్ చోరీలో చంద్రబాబు దిట్ట”

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “క్రెడిట్‌ చోరీలో మీకు మీరే సాటి” అంటూ ఆయన ఎక్స్ (ట్విట్టర్‌)లో

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsTelangana

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లుపై జేపీసీ ఏర్పాటు

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లుపై కేంద్రం ఏర్పాటు చేసిన **జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)**లో తెలుగు రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యత లభించింది. ఈ కమిటీలో బీజేపీ ఎంపీలు డీకే

Read More
Breaking Newshome page sliderHome Page SliderNational

ఎర్రకోట పేలుడులో మరణించింది డాక్టర్ ఉమర్ అని నిర్ధారణ

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో మరణించింది డాక్టర్ ఉమర్ అని అధికార వర్గాలు నిర్ధారించాయి. ఈ వివరాలను INDIA TODAY వెల్లడించింది.

Read More
Breaking Newshome page sliderHome Page SliderInternationalNews

సిరియా అధ్యక్షుడితో ట్రంప్‌ చిట్ చాట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షరా భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో రెండు దేశాల నేతల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

Read More
Home Page SliderNewsNews AlertTelangana

సివిల్స్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి శుభవార్త

హైదరాబాద్ : సివిల్స్ అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. యూపీఎస్సీ మెయిన్స్ క్వాలిఫై అయిన 43 మంది తెలంగాణ అభ్యర్థులు ఇంటర్యూకు అర్హత

Read More
HealthHome Page SliderNews AlertTelanganaviral

గవర్నమెంట్ ఆసుపత్రులలో కూడా ఆ మందు ఇవ్వాలి :కవిత

నల్గొండ : నల్గొండలోని జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రసవ సమయంలో మహిళలకు వచ్చే భరించలేని నొప్పిని అరికట్టే

Read More
Breaking Newshome page sliderHome Page SliderNational

ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆయన సోమవారం రాత్రి LNJP ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బాధితులను

Read More