News

Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

టీడీపీ నైతికంగా ఓడినట్టే …

నెల్లూరు:నెల్లూరు నగర రాజకీయాల్లో అధికార కూటమి తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచక

Read More
Breaking Newshome page sliderHome Page SliderNational

ఫ్లైట్ టికెట్ ధరల నియంత్రణపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ

విమాన టికెట్ ధరల నియంత్రణపై లోక్‌సభలో జరిగిన చర్చకు స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఫ్లైట్ ఛార్జీలపై ప్రభుత్వం ఏడాది మొత్తం నేరుగా నియంత్రణ వహించదని తెలిపారు.

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

పచ్చకామెర్లు సోకినోడి సామెతను’ తలపిస్తున్న మోడీ తీరు

విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రశంసలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోడీ తీరు ‘పచ్చకామెర్లు

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

నా హక్కులను కాపాడండి

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో, ఈ-కామర్స్

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

ఇది ఆరంభం మాత్రమే

పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో సర్పంచ్ తొలి విడత ఎన్నికల

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తా

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌తో అంటకాగుతున్నట్లు తనపై జరుగుతున్న వెకిలి చేష్టలకు

Read More
Breaking Newshome page sliderHome Page SliderNational

ఇండిగోకు ₹58.75 కోట్లు ట్యాక్స్ పెనాల్టీ నోటీసు

విమానయాన సంస్థ ఇండిగోకు భారీగా ₹58.75 కోట్ల పన్ను జరిమానా నోటీసును ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌లోని సెంట్రల్ GST అదనపు కమిషనర్ జారీ చేశారు. 2020–21 ఆర్థిక

Read More
BusinessHome Page SliderInternationalNews Alert

బంగారం, వెండి దేవుని సొమ్ము..బిట్ కాయిన్ ప్రజల డబ్బు

ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ గురు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆధునిక

Read More
Home Page SliderNationalSports

క్రికెట్‌తోనే నా ప్రేమ : స్మృతి మంథాన

తన జీవితంలో క్రికెట్ కు మించిన ప్రాధాన్యత ఎందులోనూ లేదని భారత మహిళల జట్టు స్టార్ స్మృతి మంథాన స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ తాను క్రికెట్

Read More
Home Page SliderNationalNews AlertSports

టీ 20 వరల్డ్ కప్ టిక్కెట్లు ఎంతో తెలుసా?

భారత్, శ్రీలంక దేశాలు ఉమ్మడిగా నిర్వహించబోతున్న ఐసీసీ టీ 20 మెన్స్ 2026 పోటీలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన టిక్కెట్లను గురువారం

Read More