News

Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

పరకామణి చోరీ మామూలు దొంగతనం కాదు

అమరావతి: తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ,

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

కాంగ్రెస్ పాలనలో పల్లెలు అనాథలు అయ్యాయి

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పల్లెలు అనాథలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన మండిపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గంలో

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

అధికారం ఇచ్చింది …ఇళ్లు కూల్చడానికా..?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం నుండి తాత్కాలిక

Read More
Home Page Sliderhome page sliderInternational

నేను చనిపోతా..సిడ్నిరియల్ హీరో చివరిమాటలు

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో తండ్రీకొడుకులైన ఉగ్రవాదుల దాడిలో ఎందరో ప్రాణాలను కాపాడిన సిరియా వలసదారు అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ రియల్ హీరోగా నిలిచారు. పండ్ల దుకాణం నడుపుకునే

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

స్పీకర్ చేతిలో ఆ పదిమంది ఎమ్మెల్యే ల భవితవ్యం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం, మరోవైపు మంత్రివర్గ విస్తరణ, కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

ఏపీలో హోరెత్తిన ‘కోటి సంతకాల ఉద్యమ’ ర్యాలీలు

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటీకరించాలనే రాష్ట్ర కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNational

సిడ్నీ బీచ్ కాల్పులపై ప్రధాని మోదీ స్పందన

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ఆయన,

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

ఎంపీ శశి థరూర్ – మహిళా జర్నలిస్ట్ ఫొటోలు వైరల్

కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ ఒక మహిళా జర్నలిస్టుతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రాల్లో జర్నలిస్టు థరూర్‌ భుజంపై చేయి వేసి

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNational

మరోసారి నిరాహార దీక్షకు అన్నా హజారే నిర్ణయం

మహారాష్ట్రలో లోకాయుక్త చట్టం అమలులో జరుగుతున్న ఆలస్యంపై నిరసనగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి 30 నుంచి

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

రూపాయికి, అర్ధ రూపాయికి భూ పందేరం

విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విశాఖపట్నం నగర పరిధిలో పెద్ద ఎత్తున భూ పందేరం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏపీలో రూపాయికి,

Read More