News

Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews

విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ ర‌ద్దు

ఈ నెల 28న జ‌ర‌గాల్సిన విజ‌య‌న‌గ‌రం స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ను ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ ర‌ద్దు చేసింది. హైకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు

Read More
Home Page SliderInternational

నేను క్షేమంగానే ఉన్నా

ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై పుకార్లు వస్తున్నాయి. ఆమె బరువు తగ్గారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రోనాట్

Read More
Home Page SliderNationalSports

రంజీ చరిత్రలో బ్లాక్ బస్టర్ రికార్డు

అరుణాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ చరిత్రలో తిరుగులేని రికార్డు నెలకొల్పారు గోవా బ్యాటర్లు. కశ్యప్ బాక్లే 300 పరుగులు, స్నేహాల్ కౌతాంకర్ 314 పరుగులతో కలిసి

Read More
Home Page SliderTelangana

క్రూరంగా కుక్కల్ని కొట్టి చంపారు..

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఆకతాయిలు క్రూరంగా ప్రవర్తించారు. వీధికుక్కలపై కర్రలతో దాడిచేసి చంపి పైశాచిక ఆనందం పొందారు. నాలుగు శునకాలను బంధించి కర్రలతో

Read More
Breaking NewscrimeHome Page SliderNewsTelangana

రూ.10వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ ఎస్సై

కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేష‌న్ ఎస్సై కేవ‌లం రూ.10వేల‌కు క‌క్కుర్తిప‌డి క‌ట‌క‌టాల పాల‌య్యాడు. ఓ కేసులో ముద్దాయిల పేర్ల‌ను తొల‌గించేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు ఎస్సై

Read More
Home Page SliderTelangana

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో అవార్డు

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తన అద్భుతమైన డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ‘సౌదీ ఎయిర్ పోర్ట్ ఎగ్జిబిషన్-2024′ సందర్భంగా ప్రతిష్టాత్మక ‘ఎయిర్ పోర్ట్

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews

బోయ్ ఫ్రెండ్ కోసం గోడ దూకి విద్యుత్ షాక్ కి గుర‌య్యింది

విశాఖ లేడీస్ హాస్ట‌ల్‌లో దారుణం చోటుచేసుకుంది. న‌గ‌రంలోని ప్ర‌ముఖ సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ న‌ర్సింగ్ క‌ళాశాల‌లో విద్య‌న‌భ్య‌సిస్తున్న ప‌శ్చిమ బెంగాల్‌కి చెందిన విద్యార్ధిని అదే క‌ళాశాల

Read More
Home Page SliderNational

నటి కస్తూరికి షాక్

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సీనియర్ నటి కస్తూరిపై పోలీసుకేసులు నమోదయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె ముందస్తు బెయిల్

Read More
Andhra PradeshHome Page SliderPolitics

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు

ఏపీలో డిప్యూటీ స్పీకర్‌గా  ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఈ పదవికి ఆయనొక్కరే నామినేషన్ వేయడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

Read More
News

కేటీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లావ్? ఎవరికోసం వెళ్లావ్?

కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లావ్? ఎవరికోసం వెళ్లావ్? ఎవరిని కలిశావ్? ఏం చేద్దామనుకుంటున్నావ్ అని ప్రశ్నించారు. నీవు

Read More