News

Andhra PradeshBreaking NewsHome Page SliderNews Alert

ఏపికి అతి భారీ వ‌ర్ష సూచ‌న‌

బంగాళాఖాతంలో ఈ నెల 23న ఏర్ప‌డ‌నున్న అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో ఏపిలో అతి భారీవ‌ర్షాలు కుర‌వ‌నున్న‌ట్లు వాతావార‌ణ శాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు.ఈ నెల 26న అది వాయుగుండంగా

Read More
Home Page SliderNationalSports

IPL షెడ్యూల్ వచ్చేసింది

2025లో జరగబోయే ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. అంతేకాదు తదుపరి రెండేళ్లకు (2026, 2027) కూడా అప్‌డేట్ ఇచ్చేశారు. 2025 ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 14న ప్రారంభం అవుతాయి.

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

అమ‌రేశ్వ‌రుని ఆల‌యంలో మంట‌లు

ఆల‌యంలో మంట‌లు చెల‌రేగ‌డంతో హ‌నుమాన్ దివ్య‌మూర్తి ద‌గ్ద‌మైన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. తెలంగాణ‌లోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా అంబ‌ట్ ప‌ల్లె గ్రామంలో ఉన్న చారిత్ర‌క శ్రీ

Read More
Breaking NewsHome Page SliderInternationalNews

అదానీ కేసుపై అమెరికా ప్రభుత్వం క్లారిటీ..

భారత్ బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికా ఎందుకు కేసు పెట్టింది. అదానీ భారత్‌లో లంచాల సొమ్ము ఇవ్వడానికి, అమెరికాకు ఏం సంబంధం ఈ విషయాలపై అమెరికా ప్రభుత్వం

Read More
Andhra PradeshHome Page SliderPolitics

అసెంబ్లీకి వ‌చ్చిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

పొలిటిక‌ల్ రేసుగుర్రాల్లో ఒక‌రైన ఏపి సీనియ‌ర్ నేత‌, వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి గురువారం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. పిఏసీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి నామినేష‌న్ వేయ‌డానికి ఆయ‌న

Read More
BusinessHome Page SliderInternational

అదానీ నెత్తిన పిడుగు

అదానీ గ్రూప్ ఛైర్మన్, భారత కుబేరుడు గౌతమ్ అదానీ నెత్తిన పిడుగు పడినట్లయ్యింది. ఆయనపై అమెరికాలో బిలియన్ల డాలర్ల మోసానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. అదానీకి చెందిన

Read More
Home Page SlidermoviesNationalTrending Today

జాన్వీకి ఉన్న ఈ టాలెంట్ ఏంటో తెలుసా?

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వచ్చి, తనేంటో నిరూపించుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీకి మరో గొప్ప టాలెంట్ ఉంది. అదేంటంటే టైమ్ దొరికినప్పుడల్లా చెయ్యి తిరిగిన చిత్రకారిణిలా

Read More
Home Page SliderNationalPolitics

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్‌లో  ఏం తేలింది..

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి హవా కొనసాగుతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

ఎంఈవో నుంచి ఫుడ్ ఏజన్సీ వ‌రకు అంతా స‌స్పెండ్‌

విషాహారం తిని విద్యార్ధులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రి పాలైన ఘ‌ట‌న‌లో సంబంధిత అధికారుల‌పై వేటు ప‌డింది. హైద్రాబాద్ నారాయ‌ణ‌పేట మగ‌నూర్ జెడ్పీహెచ్ ఎస్ లో జ‌రిగిన

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNational

నంద్యాల.. ఏపి ల‌గ‌చ‌ర్ల‌గా మార‌బోతుందా ?

రాయ‌ల‌సీమ‌లో యురేనియం నిక్షేపాల త‌వ్వ‌కాల‌పై ఆయా ప్రాంత ప్ర‌జ‌ల‌ నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మౌతున్న‌ప్ప‌టికీ అటామిక్ మిన‌ర‌ల్స్ డైరెక్ట‌రేట్ మాత్రం త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంది. క‌ర్నూలు, నంద్యాల జిల్లాల్లో

Read More