News

Breaking NewsHome Page SliderNationalPolitics

ప్రియాంకదే వయనాడ్

కేరళలోని వయనాడ్‌ ఉప ఎన్నిక ఫలితాలలో ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి నవ్యా హరిదాస్‌పై 52 వేలకు పైగా ఆధిక్యతలో కొనసాగుతున్నారు. గత

Read More
Home Page SliderTelangana

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం..

సచివాలయ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి

ఏఆర్ కానిస్టేబుల్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం గుంటూరు న‌గ‌రంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.AR హెడ్‌ కానిస్టేబుల్ గా ప‌నిచేస్తున్న వంశీకృష్ణ‌…విధినిర్వ‌హ‌ణ‌లోనే ప్రాణాలు విడిచాడు. ఓ ఆథ్మాత్మిక

Read More
Home Page SlidermoviesNational

‘మా నాన్న లెజెండ్’..అమీన్

ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ తన తండ్రిపై వస్తున్న కథనాలపై ప్రతిస్పందించారు. తన తండ్రి రెహమాన్‌పై విడాకుల కారణంగా వస్తున్న పుకార్లు వింటుంటే తనకు చాలా బాధగా

Read More
Andhra PradeshBreaking NewsHome Page Slider

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి రోజా స‌వాల్‌

జ‌న‌సేన అధినేత కె.ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.2024 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు….రాష్ట్రంలో 35వేల మంది అమ్మాయిలు మాయ‌మై పోయార‌ని,వీరంద‌రిని ఏం చేశార‌ని

Read More
Home Page SliderPoliticsTelanganatelangana,

‘అదానీనే కాదు కేసీఆర్ డబ్బిచ్చినా తీసుకుంటాం’..పీసీసీ చీఫ్

పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

Read More
Home Page SliderNational

ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇవాళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయు కాలుష్యంతో నగరాన్ని

Read More
Andhra PradeshHome Page SliderPolitics

‘ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారు’..బాబు

ఏపీలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు భరోసా కలిగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో సభ్యులకు వివరించారు. గతంలో ఎన్నడూ లేని మెజారిటీతో ప్రజలు

Read More
Home Page SliderTelangana

మంటల్లో ఆంజనేయుడి విగ్రహం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర అపచారం జరిగింది. మహాదేవపూర్ మండలంలోని కాకతీయుల కాలంనాటి అమరేశ్వర స్వామి దేవస్థానం ఉపాలయంలో మంటలు చెలరేగడంతో గుడిలోని ఆంజనేయుడి విగ్రహం పూర్తిగా

Read More
Home Page SliderInternationalSports

భారత్‌కు శుభవార్త..అసీస్‌కు షాక్

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ బౌలర్లు శుభారంభం చేశారు. తొలి టెస్టులో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే భారత అభిమానులు

Read More