ఊపిరితిత్తుల వద్ద పళ్ల సెట్..అరుదైన ఆపరేషన్
విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ నిర్వహించారు. విశాఖకు చెందిన ప్రకాశ్ (52) పళ్ల సెట్టు నిద్రలో ఊడిపోవడంతో ప్రమాదవశాత్తూ మింగేశాడు. దీనితో అతడికి అధికంగా
Read Moreవిశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ నిర్వహించారు. విశాఖకు చెందిన ప్రకాశ్ (52) పళ్ల సెట్టు నిద్రలో ఊడిపోవడంతో ప్రమాదవశాత్తూ మింగేశాడు. దీనితో అతడికి అధికంగా
Read Moreనాణ్యమైన విదేశీ డ్రగ్ విలువ దేశీయ బహిరంగ మార్కెట్లో కేజి రూ. 7కోట్ల కు పైనే ధర పలుకుతుంది.అలాంటి డ్రగ్ ని విక్రయిస్తున్న ముఠా సభ్యులను తెలంగాణా
Read Moreభారత దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లో
Read Moreనేటి (డిసెంబర్ 16 ) నుండి హిందువులకు ఎంత పవిత్రమాసమైన ‘ధనుర్మాసం’ ప్రారంభమయ్యింది. మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ
Read Moreప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్ (73) సోమవారం కన్నుమూశారు.ఆయన గత కొంత కాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
Read Moreనకిలీ నోట్లు తయారీ చేస్తున్న దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 8 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ
Read Moreదేశ రాజధాని నగరం కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపు దాడులతో హోరెత్తిపోతోంది. అయితే దీనిపై నిఘా పెట్టిన పోలీసులకు ఈ బెదిరింపులకు కారణం కేవలం 12
Read Moreసాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తెలంగాణను పునర్నిర్మాణంలో వారిని భాగస్వాములుగా, భవిష్యత్తు తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడిగా మాత్రమే
Read Moreహాస్టల్ లో వసతులపై ఆరా తీసేందుకు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆకస్మికంగా వెళ్లారు. ఆఫీసర్ వచ్చిన సమయంలో విద్యార్థిని మొబైల్ ను చూస్తుందని కోపంతో అధికారిణి చితకబాదింది.
Read Moreవాహనాలను దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను పల్నాడు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పిడుగురాళ్లకు చెందిన పెరికల సాగర్ అనే వ్యక్తి పై జిల్లా
Read More