News

Breaking NewscrimeHome Page SliderTelangana

యాద‌గిరిగుట్ట‌లో దారుణం

వ‌లిగొండ మండ‌లం లోతుకుంట మోడ‌ల్ స్కూల్‌లో బుధ‌వారం దారుణం చోటు చేసుకుంది .పాఠశాల‌కు చెందిన ఇద్ద‌రు విద్యార్ధినిల‌ను ప్రిన్సిపాల్ చావ‌బాదింది. జావ తాగే స‌మ‌యం ఆల‌స్యం కావ‌డంతో…ఇంత

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

తెర‌పైకి తెలంగాణ కొత్త అసెంబ్లీ భ‌వ‌న్

ఏపిలో అరెస్టుల ప‌ర్వం సాగుతుంటే…తెలంగాణాలో కూల్చివేతల ప‌ర్వం కొన‌సాగుతుంది.హైడ్రా పేరుతో అనుమ‌తులు లేని భ‌వ‌నాలు,భ‌వ‌న స‌ముదాయాల‌ను కూల్చివేస్తున్నారు.అంతే కాదు రేవంత్ క్యాబినెట్ మంత్రులు కొత్త ప్ర‌పోజ‌ల్ ని

Read More
Breaking NewscrimeHome Page Slidermovies

సంధ్య థియేటర్‌కు షోకాజ్‌ నోటీసులు

తెలంగాణా పోలీసులు సంధ్య థియేట‌ర్ యాజ‌మాన్యానికి నోటీసులు జారీ చేశారు. థియేట‌ర్‌కి ఉన్న లైసెన్స్ ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దో 10 రోజుల్లో తిరుగు సంజాయితీ ఇవ్వాల‌ని కోరారు.పుష్ప‌2

Read More
BusinessHome Page SliderNational

ఓటీటీ సంస్థలకు కేంద్రప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్..

నేటి కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి విపరీతంగా ఆదరణ పెరిగిపోయింది. థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు, గేమ్ షోలతో ప్రేక్షకులను

Read More
Home Page SliderNational

నాపై వస్తున్న పుకార్లను నమ్మవద్దు..

ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజా తాజాగా శ్రీవల్లిపుత్తూరు ఆలయాన్ని సందర్శించారు. అక్కడ గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆలయ అధికారులు అడ్డుకున్నారు. అతని కులం కారణంగానే ఆయనను అంతరాలయంలోనికి

Read More
Home Page SliderNational

మదర్ ఆఫ్ ట్రీ ఇకలేరు

ప్రఖ్యాత పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆమె చనిపోయారు. కర్నాటకలోని హొన్నాలికి చెందిన ఈమె ‘మదర్ ఆఫ్ ట్రీ’గా

Read More
Breaking NewsHome Page SliderTelangana

చేనేత చీరలు ఉచితంగా పంపిణీ చేస్తాం

రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను

Read More
Home Page SliderTelangana

కేటీఆర్ కు నో బెయిల్.. ఓన్లీ జైల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావడంపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కారు రేసింగ్ కేసులో అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్ కు

Read More
Home Page SliderNational

కోడిపిల్లను బతికుండగానే మింగేశాడు..తర్వాతేమయిందంటే..

ఛత్తీస్‌గఢ్‌లో అంబికాపూర్‌ని ఆనంద్ యాదవ్(35) అనే వ్యక్తి మూఢనమ్మకంతో కోడిపిల్లను బతికుండగానే మింగేశాడు. అతడికి పిల్లలు లేకపోవడంతో తాంత్రికుడిని కలుసుకున్నాడు. అతని సూచన మేరకు, పిల్లలు పుడతారని

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

రెండో మాటే లేదు…కూల్చేయ‌డ‌మే

హైద్రాబాద్ ( జీహెచ్ఎంసి) ప‌రిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాల‌ను కూల్చివేస్తామని హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాథ్‌ హెచ్చరించారు. హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు.

Read More