News

Home Page SliderNationalPolitics

ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు షాక్

ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇండియా కూటమిలో భాగమైన సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ ఢిల్లీ ఎన్నికలలో ఆమ్

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

ఏసిబి కార్యాల‌యంలో అధికారుల భేటీ

ఫార్ములా ఈ కేసులో ఈనెల 9న ఏసిబి విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిన కేటిఆర్‌… హాజ‌ర‌వుతారా లేదా సుప్రీం కోర్టుని ఆశ్ర‌యించి మ‌ధ్యంత‌ర బెయిల్ తెచ్చుకుంటారా అనే సందిగ్దంలో తెలంగాణ

Read More
Breaking NewsHome Page SliderPolitics

పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు చేయ‌డ‌మేంట్రా?

రాజ‌కీయాలు హుందాగా చేయాలే త‌ప్ప‌…ధ్వంస‌పూరితంగా ఉండ‌కూడ‌ద‌ని తెలంగాణ పీసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.నాంప‌ల్లి బీజెపి కార్యాల‌యంపై కాంగ్రెస్ పార్టీ నేత‌లు,యూత్ కాంగ్రెస్ నేత‌లు దాడుల‌నుద్దేశించి

Read More
Andhra PradeshHome Page SliderPoliticsTrending Today

అవినాశ్ రెడ్డి పీఏ అరెస్టు

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పులివెందులలో అరెస్టు చేశారు. వర్రా రవీంద్రరెడ్డి కేసులో అతనికి సంబంధం ఉందంటూ రాఘవరెడ్డిని నిందితుడిగా చేర్చారు. సోషల్

Read More
Andhra PradeshHome Page Slidermovies

సంక్రాంతి సినిమాలకు షాక్

ఈ సంక్రాంతికి అభిమానులను అలరించడానికి వస్తున్న సినిమాలకు ఏపీలో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఏపీ హైకోర్టులో ఈ చిత్రాల టికెట్ ధరలు పెంచడం రద్దు చేయాలంటూ

Read More
Andhra PradeshHome Page SliderNews AlertTrending Today

సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌న్యూస్

సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ నుండి, ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 7,200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు.

Read More
Home Page SliderNationalPolitics

 ఢిల్లీలో ఎన్నికల నగారా

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.  ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని

Read More
Breaking NewscrimeHome Page SliderNational

బ‌లంగా తిరిగొస్తాం

హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో మాజీ మంత్రి కేటిఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.తెలంగాణ‌లో ప్ర‌జ‌ల త‌రుఫున పోరాడుతున్న బీ.ఆర్‌.ఎస్‌. గొంతు నొక్కే ప్ర‌య‌త్నంలో భాగంగా త‌న‌ను అన‌వ‌స‌ర కేసులో

Read More
Home Page SliderNational

బొగ్గు గనిలో అకస్మిక వరద..ముగ్గురు మృతి

అస్సాంలోని బొగ్గుగనిని ఆకస్మికంగా వరద ముంచెత్తింది. ఈ గనిలో 9 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు కార్మికలు మృతి చెందారు. గనిలోని వారిని రక్షించేందుకు ప్రభుత్వం

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNational

జెత్వానీ కేసులో హైకోర్టు తీర్పు

ఏపి రాజ‌కీయాల్లో అగ్గి రాజేసిన బాలీవుడ్ హీరోయిన్‌ జెత్వానీ కేసులో ఏపి కి సంబంధించిన ముగ్గురు ఐపీఎస్ లకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇష్యూ చేసింది.పీఎస్సార్ ఆంజనేయులు,

Read More